రెండు లక్షలు పలికిన గణనాథుని లడ్డు 

– లడ్డూను దక్కించుకున్న ఇంద్రేశం గ్రామస్తుడు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఇస్నాపూర్ గ్రామంలో గణేష్ మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో గణనాథునీ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరిగాయి. వినాయకుడి నిమజ్జనం రోజు అయిన బుధవారం రాత్రి జరిగిన గణనాథునీ మహా ప్రసాదం వేలం పాటలో రెండు లక్షలకు పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన రాచమల్ల నరేందర్ గౌడ్ లడ్డును దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా నరేందర్ గౌడ్ మాట్లాడుతూ… ఆ గణనాధుని కటాక్షం తో ఇంద్రేశం గ్రామంలోని […]

Continue Reading

4.20 లక్షలు పలికిన వినాయకుడి లడ్డు 

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పోచారం గ్రామంలో శ్రీ రామ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 25వ వార్షికోత్సవ గణనాథునీ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరిగాయి. వినాయకుడి నిమజ్జనం రోజు అయిన మంగళవారం రాత్రి జరిగిన గణనాథునీ మహా ప్రసాదం వేలం పాటలో నాలుగున్నర లక్షలకు గ్రామానికి చెందిన తలారి నగేష్ లడ్డును దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ ఆ గణపయ్య కటాక్షం వల్ల గ్రామములోను ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నట్లు చెప్పారు. వేలంపాటలో […]

Continue Reading

హనుమాన్ యూత్ అసోసియేషన్ వారి లడ్డూ వేలం పాటలో విజేతల కు సత్కారం

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్త విలేజ్ లో హనుమాన్ యూత్ అసోసియేషన్ వారు హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గణనాథుని నిత్య పూజలందుకున్న వినాయకుని లడ్డూ వేలం పాటలో ఒక లడ్డూ నూ హనుమాన్ యూత్ అసోసియేషన్ వారు వేలం పాటలో 2,10,000 లకు పాడి దక్కించు కున్నారు. రెండవ లడ్డూ తండ నర్సింహ గౌడ్ దంపతులు 1,80,000 లకు పాడి దక్కించుకున్నారు. హనుమాన్ యూత్ అసోసియేషన్ సభ్యులకు, తండ […]

Continue Reading

మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

మహాలక్ష్మితో మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోందని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని మండల పరిషత్ కార్యాలయంలో మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు సబ్సిడీ గ్యాస్ ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు […]

Continue Reading

బోధన, పరిశోధనా నైపుణ్యాలను మెరుగుపరచుకోండి

గీతం ఆర్థిక శాస్త్ర అధ్యాపకులకు ఇన్ చార్జి వీసీ ప్రొఫెసర్ గౌతమరావు సూచన పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతమలో ఆర్థిక శాస్త్రం బోధిస్తున్న అధ్యాపకులు తమ బోధన, పరిశోధన నైపుణ్యాలను మరింత మెరుగు పరచుకుని సమీప భవిష్యత్తులో మంచి ఫలితాలను సాధించాలని గీతం ఉప కులపతి (ఇన్ఛార్జ్) ప్రొఫెసర్ వై.గౌతమరావు సూచించారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ స్ ఆధ్వర్యంలో ‘బోధనా శాస్త్రం, పరిశోధనా నైపుణ్యాలను పెంచడం: ఎకనామెట్రిక్ విశ్లేషణలో ఆర్ […]

Continue Reading

వినాయకుడి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి

– గణేష్ మండపం వద్ద అన్న ప్రసాద వితరణ మనవార్తలు ప్రతినిధి,అల్లాదుర్గం : గణేష్ నవరాత్రుల సందర్బంగా అల్లాదుర్గం శ్రీ పోచమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ప్యారారం సునీత నర్సింలు, బుగుడాల లక్ష్మి భాగయ్య దంపతులు అన్నదాన ప్రసాద వితరణ చేసి భక్తులకు వడ్డీంచారు. అన్నదాతలు మాట్లాడుతు గణేష్ నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని, పర్యావరణ గణపతులను పూజించి ప్రకృతి ని కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గణేష్ కమిటీ […]

Continue Reading

చిట్కుల్ లో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. మంగళవారం సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని చిట్కుల్ గ్రామపంచాయతీ ఆవరణలో గల గాంధీ విగ్రహం వద్ద జరిగిన ఉత్సవాల్లో నాయకులు,అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సంధర్బంగా నీలం మధు మాట్లాడుతూ […]

Continue Reading

ప్రజా సంక్షేమమే ప్రజాపాలన లక్ష్యం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నారని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీ ల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేడు వాటి అమలుకు ప్రణాళిక […]

Continue Reading

గీతమ్ లో అత్యాధునిక ‘టెక్నాలజీ ఎక్స్ ఫ్లోరేషన్

ప్రొడక్ట్ ఇంజినీరింగ్ లాబొరేటరీ’ని ప్రారంభించిన టీ-వర్క్స్ సీఈవో పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వంలోని టీ-వర్క్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జోగిందర్ తనికెళ్ల మంగళవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో అత్యాధునిక ‘టెక్నాలజీ ఎక్స్ పో రేషన్ అండ్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ లాబొరేటరీ’ (టీఈ సీ)ని ప్రారంభించారు. గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్.రావు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్, డీన్-కోర్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ రామశాస్త్రి వేదాల, ఎంఎస్ ఎంఈ నోడల్ అధికారి అరవింద్ బాబుల సమక్షంలో […]

Continue Reading

ఫిలింనగర్ దైవ సన్నిధానంలో గణేషుడి లడ్డును వేలంలో దక్కించుకున్న సురేష్ కొండేటి

మనవార్తలు ,హైదరాబాద్:  హైదరాబాదులో ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ఫేమస్ బాలాపూర్ లడ్డు కూడా అంతే ఫేమస్. తర్వాతి కాలంలో వాడవాడలా గణేశుని లడ్డూలకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. అయితే సినీ సెలబ్రిటీలందరూ మొక్కే ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఏర్పాటుచేసిన గణేశుని మండపంలో ఉన్న లడ్డుని ప్రముఖ జర్నలిస్ట్, నిర్మాత, నటుడు సురేష్ కొండేటి వేలం పాటలో దక్కించుకున్నారు. ఈ లడ్డుని ఫిలింనగర్ దైవ సన్నిధానం పాలకమండలి సభ్యులు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, కాజా సూర్యనారాయణ, దగ్గుబాటి […]

Continue Reading