ఎన్ జీ ఓ మరియు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన పై అవగాహన కార్యక్రమం
మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : పురాతన కాలం నుండి వస్తున్న బాల్య వివాహల గురించిచిన్నపిల్లలు, టీనేజర్లు వారి శారీరక,మానసిక పరిపక్వతకు ముందే వివాహం చేసుకోవడం పై జరిగే అనర్థాలపై నేటి సమాజానికి అవగాహన ఉండాలని శేరిలింగంపల్లి ఆదిత్య నగర్ సెక్టార్ఐసిడిఎస్ సూపర్ వైజర్ కోమల బాయి అన్నారు. మియాపూర్ డివిజన్లోని మక్తా మహబూబ్ పేట్ ప్రభుత్వ పాఠశాలలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయడానికి కొన్ని కారణాలు ఆర్ధిక […]
Continue Reading