ఆదర్శ కాలనీగా సీతారామపురం పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు డివిజన్ పరిధిలోని సీతారామపురం కాలనీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దెందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఇటీవల కాలనీలో తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాలనీ ప్రజలు ఎమ్మెల్యే జిఎంఆర్ కు విజ్ఞాపన పత్రం అందించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం బల్దియ అధికారులతో […]
Continue Reading