మహిళా శక్తే సమాజానికి దిక్సూచి కార్పొరేటర్ సింధు ఆధర్శ్ రెడ్డి

మహిళల సంఘటిత శక్తిని బలోపేతం చేస్తున్న కార్పొరేటర్ సింధు ఆధర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు ప్రతినిధి : భారతి నగర్ డివిజన్ పరిధిలోని బాంబే కాలనీలో గల కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మహిళా ఆర్యవైశ్య మహిళా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సమావేశం ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆధర్శ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళల ఐక్యతకు, సాధికారతకు బలమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ […]

Continue Reading

వినూత్న కార్యశాలకు వేదిక కానున్న గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ

శబ్దం నుంచి నిశ్శబ్దం వరకు పరిశ్రమ సంసిద్ధతపై విద్యార్థులకు అవగాహన మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సంసిద్దం చేసే లక్ష్యంతో, ‘శబ్దం నుంచి నిశ్శబ్దం వరకు – విజయం నుంచి ఆత్మపరిశీలన వైపు ఒక ప్రయాణం’ పేరిట ఈనెల 9న (శుక్రవారం) ఒకరోజు కార్యశాలను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కార్యశాల సమన్వయకర్త డాక్టర్ శ్రీకాంత్ గటాడి శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.ప్రిన్స్ […]

Continue Reading

కోకాపేటలో మాజీ మంత్రిని కలిసిన గడీల శ్రీకాంత్ గౌడ్

హరీశ్ రావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు రాష్ట్ర అభివృద్ధి–ప్రజా సంక్షేమంపై సుదీర్ఘ చర్చ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి వర్యులు, సిద్ధిపేట శాసనసభ్యులు హరీశ్ రావు కి పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ ఘనంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.గురువారం హైదరాబాద్‌లోని కోకాపేటలో ఉన్న హరీశ్ రావు గారి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా […]

Continue Reading

నూతన సంవత్సరంలో మెదక్‌పై సీఎం ప్రత్యేక దృష్టి

మెదక్ అభివృద్ధికి నూతన ఏడాదిలో నూతన ఊపు సీఎం రేవంత్ రెడ్డికి నీలం మధు న్యూ ఇయర్ శుభాకాంక్షలు రేవంత్ రెడ్డిని కలిసిన నీలం మధు – అభివృద్ధిపై కీలక చర్చ సీఎం రేవంత్ రెడ్డితో నీలం మధు కీలక భేటీ మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం […]

Continue Reading

గణేష్ గడ్డ వినాయక దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆంగ్ల నూతన సంవత్సరం పురస్కరించుకొని ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారంలో గల గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయాన్ని గురువారం ఉదయం పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ […]

Continue Reading

యువత సరైన దిశలో సాగేందుకు క్రీడలే బలమైన మార్గం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరులో నూతన సంవత్సర డే అండ్ నైట్ క్రికెట్ పోటీలు ఘన ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని యువతను క్రీడల వైపు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం, పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన డే అండ్ నైట్ క్రికెట్ పోటీలను బుధవారం రాత్రి పటాన్‌చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం యువతలో విశేష ఉత్సాహాన్ని […]

Continue Reading

భారతి నగర్ డివిజన్‌లో పారిశుద్ధ్య కార్మికుల సేవలకు ఘన గౌరవం

నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ  కార్మికులు, సూపర్వైజర్లకు విశేష సన్మానం రామచంద్రాపురం ,మనవార్తలు ప్రతినిధి : నగర పరిశుభ్రతకు అహర్నిశలు శ్రమిస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తిస్తూ భారతి నగర్ డివిజన్ పరిధిలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు . కార్మికుల్లో ఉత్సాహం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో పని చేస్తున్నారని భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆధర్శ్ రెడ్డి అన్నారు . ఈ కార్యక్రమానికి పటాన్‌చెరు […]

Continue Reading

పటాన్ చెరు కేంద్రంగానే పటాన్ చెరు సర్కిల్ కార్యకలాపాలు

జిహెచ్ఎంసి కమిషనర్ ను కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : దశాబ్దాల చరిత్రతో పాటు నియోజకవర్గ కేంద్రంగా కలిగిన పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసి పటాన్ చెరు సర్కిల్ కార్యాలయాన్ని స్థానికంగానే కొనసాగించాలని.. లేనిపక్షంలో ప్రజలతోపాటు పాలనాపరంగా తీవ్ర ఇబ్బందులు నెలకొంటాయని జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ ను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.బుధవారం హైదరాబాదులోని బల్దియా ప్రధాన కార్యాలయంలో జిహెచ్ఎంసి కమిషనర్ […]

Continue Reading

పటాన్ చెరు కేంద్రంగా నూతన ఏసిపి కార్యాలయం ఏర్పాటు చేయండి

– ప్రజల అవసరాలకు అనుగుణంగా నూతన పోలీస్ స్టేషన్లు, సబ్ డివిజన్లు ఏర్పాటు చేయండి  -డిజిపి శివధర్ రెడ్డిని కోరిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరొంది.శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్ చెరు నియోజకవర్గంలో నూతనంగా చేపడుతున్న పోలీస్ స్టేషన్ల విభజన ప్రక్రియను ప్రజల అవసరాలకు, అభిప్రాయాలకు అనుగుణంగా చేపట్టాలని కోరుతూ రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డిని పటాన్ చెరు శాసన సభ్యులు […]

Continue Reading

ఊయల కార్యక్రమానికి హాజరైన యలమంచి ఉదయ్ కిరణ్ ట్రస్ట్ ఛైర్మన్

మనవార్తలు ప్రతినిధి, మియాపూర్ : మియాపూర్‌కు చెందిన ప్రముఖులు శ్రీ తాండ్ర మహిపాల్ గౌడ్ గారి కుటుంబంలో జన్మించిన నవజాత శిశువు ఊయల కార్యక్రమం మియాపూర్ హెచ్‌ఎమ్‌టీ స్వర్ణపురి కాలనీ కమ్యూనిటీ హాల్‌లో సంప్రదాయ పద్ధతుల్లో, భక్తిశ్రద్ధలతో మరియు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించబడింది.ఈ శుభకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్ , శ్రీ మోహన్ ముదిరాజ్ , శ్రీ పల్లె మురళి  హాజరై నవజాత శిశువును ఊయలలో […]

Continue Reading