గూడెం కార్మికులకు ఆపన్న హస్తం
సాయిబాబా సెల్యులోజ్ పరిశ్రమలో గాయపడ్డ కార్మికుడికి అండగా ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రమాదంలో కుడి చేయి కోల్పోయిన కార్మికుడు అమర్ సింగ్ యాజమాన్యంతో మాట్లాడి రూ.25 లక్షల పరిహారం అందచేత భవిష్యత్తులో అండగా ఉంటానని భరోసా ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబం పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : కార్మిక నేపథ్యం నుంచి వచ్చిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.పటాన్ చెరు పారిశ్రామికవాడలో ఎక్కడ ప్రమాదం జరిగిన కార్మికుల పక్షాన నిలబడుతూ […]
Continue Reading