నేషనల్ లెవెల్ షటిల్ టోర్నమెంట్‌లో ప్రథమస్థానం సాధించిన నంద్యాల శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల విద్యార్థి కౌశిక్

_విద్యార్థి దశనుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి నంద్యాల ,మనవార్తలు ప్రతినిధి : ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు ,చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల డైరెక్టర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి అన్నారు.తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో జరిగిన నేషనల్ లెవెల్ షటిల్ టోర్నమెంట్‌లో నంద్యాల విద్యార్థి సత్తా చాటాడు. శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల విద్యార్థి కౌషిక్ నేషనల్ లెవెల్ షటిల్ టోర్నమెంట్‌లో సింగిల్ ,మక్సిడ్‌ ,డబుల్స్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించినట్లు కళాశాల డైరెక్టర్లు […]

Continue Reading

వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ గర్జన సభను విజయవంతం చేయండి… ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి

మనవార్తలు ,కర్నూల్ : ఎన్నో దశాబ్దాల కాలంగా వెనుకబడిన రాయలసీమకు నేడు హైకోర్టు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని రాయలసీమ వాసులుగా హర్షిస్తున్నామన్నారు. ఐతే రాయల సీమ ప్రాంతవాసి ఐన నారా చంద్రబాబు నాయుడు ఆయన కోటరీ రాయలసీమకు, కర్నూలుకు హైకోర్టును దక్కనీయకుండా మొకలడ్డుతున్నారాన్నారు. రాయల సీమ ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరకుండా అడ్డుపడటం అన్యాయమని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే […]

Continue Reading

మంత్రి కొప్పులఈశ్వర్ తో మాజీ మంత్రి కనుమూరి భేటీ

_తాజా రాజకీయాలపై చర్చ _బి ఆర్ యస్ ఆవిర్భావం పై మాటమంతి మనవార్తలు .తిరుపతి: తిరుపతి పర్యటనలో తెలంగాణ యస్ సి అభివృద్ధి మరియు మైనారిటీ సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు లు ఒకరికొకరు తారసపడి మాట మంతి తెలుసుకున్నారు.వీరిరివూరి నడుమ తాజా రాజకీయాలు చర్చకు వచ్చాయి.ఒకరినొకరు పలకరింపులు జరిగాక మాటా మంతి కలిపిన కనుమూరి తెలంగాణా రాజకీయలు వాటి ప్రభావం తో పాటు తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ […]

Continue Reading

రాంకో ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేసియా చెల్లించాలి – సీపీఐ

_గాయపడిన కార్మికులకు 25 లక్షల రూపాయలు. ఎక్ష గ్రేసీయా ఇవ్వాలి -సిపిఐ మనవార్తలు ,నంద్యాల: నంద్యాల జిల్లా బన‌గాన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని కొలిమిగుండ్ల రాంకో ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు,గాయ‌ప‌డిన వారికి 25 ల‌క్ష‌ల ఎక్స్ గ్రేసియా చెల్లించాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు కార్మికులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌డం బాధాక‌ర‌మ‌ని సీపీఐ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు కె.రామాంజ‌నేయులు ,సీపీఐ జిల్లా కార్య‌ద‌ర్శి ఎన్ .రంగ‌నాయుడులు డిమాండ్ చేశారు . […]

Continue Reading

కేంద్రంలోని బిజెపి పార్టీని గద్దె దింపేందుకుకు వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో కూటమి ఏర్పాటు చేస్తాం :సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి

మనవార్తలు ,డోన్: కేంద్రంలోని బిజెపి పార్టీని గద్దె దింపేందుకుకు వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో కూటమి ఏర్పాటు చేస్తున్నామని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి అన్నారు. శనివారం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని నక్కి రామన్న భవనంలో సిపిఐ మండల కార్యదర్శి ఎస్ పులి శేఖర్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహారస్తుందని మండిపడ్డారు.బిజెపికి వ్యతిరేకంగా అన్ని […]

Continue Reading

హెల్త్ మాఫియా ప్రజలను దోచుకుంటుంది: సీపీఐ జిల్లా కార్యదర్శి రంగ నాయుడు

మనవార్తలు ,నంద్యాల: నంద్యాల జిల్లా అయిన త‌ర్వాత హెల్త్ మాఫియా పెట్రేగి పోతుంద‌ని నంద్యాల‌ సీపీఐ నేత‌లు అన్నారు . నంద్యాల సీపీఐ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రంగ నాయుడు మాట్లాడుతూ  నంద్యాల కార్పోరేట్ ఆసుప‌త్రులు నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా చికిత్స‌లు అందిస్తు రోగుల‌ను పీల్చిపిప్పిచేస్తున్నార‌ని మండిప‌డ్డారు .ప్ర‌తి హాస్ప‌టల్ లో ఏ వైద్యంకు ఎంత ఖ‌ర్చు అవుతుందో తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాల‌ని వారు డిమాండ్ చేశారు .కార్పోరేట్ ఆసుప‌త్రులు […]

Continue Reading

ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడిని గుర్తుంచడమే జగనన్న ప్రభుత్వం లక్ష్యం

_జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ను ప్రారంభించిన మంత్రి ఆర్.కే.రోజా _నేడు స్పోర్ట్స్ మరియు శాప్ శాఖలపై మంత్రి రోజా సమీక్ష   రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడిని వారిలో ఉన్న నైపుణ్యాన్ని ప్రపంచాన్నికి తెలియచేయడం మా జగనన్న ప్రభుత్వం ‌లక్ష్యం అని మంత్రి ఆర్.కే.రోజా తెలియచేసారు. నేడు సచివాలయంలోని తన చాంబర్ లో మంత్రి ఆర్.కే.రోజా గారు క్రీడలు మరియు శాప్ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగనన్న స్పోర్ట్స్ యాప్ […]

Continue Reading

కర్నూల్ లో అంబరాన్ని అంటిన వజ్రోత్సవ సంబరాల్లో 555 అడుగుల భారీ త్రివర్ణ పతాకం

_ఉప్పొంగిన జాతీయ భావం.. మహనీయుల త్యాగాలను స్మరిస్తూ నినాదాలు మనవార్తలు ,కర్నూలు: స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల్లో భాగంగా 75 స్వాతంత్ర దినోత్సవాలను పూర్తిచేసుకుని 76వ సంవత్సరంలోని వెళ్తున్న సందర్భంగా కర్నూలులోని యువకులు డి.నిఖిల్ గౌడ్ నేతృత్వంలో 555 అడుగుల భారీ త్రివర్ణ పతాకాన్ని కర్నూలు డిఎస్పి కె.వి.మహేష్ భారీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధులు అహింసా మార్గంలో సాధించిన భారత స్వాతంత్రాన్ని నేడు మనం స్వేచ్ఛగా అనుభవిస్తున్నామని, అమరవీరుల త్యాగాన్ని నేటి […]

Continue Reading

జేఈఈ మెయిన్స్ లో మెరిసిన శ్రీ వెంక‌టేశ్వ‌ర కళాశాల విద్యార్థి

మనవార్తలు ,నంద్యాల : మొన్న వెలుబ‌డిన జేఈఈ మెయిన్స్ ప‌రీక్ష ఫ‌లితాల్లో శ్రీ వెంక‌టేశ్వ‌ర కళాశాలకు చెందిన విద్యార్థి 93.33 శాతం మార్కులు సాధించి నంద్యాల టౌన్ లో రెండ‌వ స్థానాన్ని సాధించాడ‌ని క‌ళాశాల డైరెక్ట‌ర్లు ఎం.చంద్ర‌మౌళిశ్వ‌ర్ రెడ్డి, ఆర్ఎస్ఎల్ రంగారావులు తెలిపారు. ఎస్సీ కేట‌గిరిలో రాజుకు ఆల్ ఇండియా ర్యాంకులో ఐదు వేల నుంచి ఆరువేల మ‌ధ్య‌లో రావ‌చ్చ‌ని వారు వెల్ల‌డించారు. స‌బ్జెక్ట్ ల వారిగా హెచ్ టీ ఏ స్కోర్ ఫిజిక్స్ లో 92.74శాతం,కెమిస్ట్రీలో […]

Continue Reading

అమెరికాలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవదేవుడి కళ్యాణోత్సవాలు

మనవార్తలు , తాడేపల్లి : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అమెరికాలోని 9 నగరాల్లో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా జూన్ 18 న శాన్ ఫ్రాన్సిస్కో – బే ఏరియాలో, 19 న సియాటెల్ లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగలా జరిగింది. తితిదే నుండి వెళ్ళిన అర్చకులు వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం కళ్యాణాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ […]

Continue Reading