కనుల పండువగా ఎల్లకొండ శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి బ్రహోత్సవాలు
వికారాబాద్ ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని ఎల్లకొండ శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. శివరాత్రి పండుగ రోజున ప్రారంభమయిన ఈ ఉత్సవాలు మార్చి 12 వ తేదీ వరకు కొనసాగుతాయని ఆలయ ధర్మకర్త మండలి అధ్యక్షులు పళ్ళ భరత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ,ఏపీతో పాటు కర్నాటక ,మహారాష్ట్రల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు .మహాశివరాత్రి రోజున స్వామి […]
Continue Reading