పోగుల ఆగయ్య నగర్ లో సమస్యలపై బస్తీ బాట

_స్మశాన వాటిక కు నిధులు మంజూరు అయిన పూర్తి కాని పనులు _నాలాల విస్తరణ, కమ్యూనిటీ హాలు ఏర్పాటుకు కృషి చేయాలని రవి కుమార్ యాదవ్ గారి దృష్టికి తీసుకొచ్చిన స్థానికులు * మనవార్తలు , శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ పోగుల ఆగయ్య నగర్ లో స్థానిక నాయకులతో, ప్రజలతో సమస్యలపై బస్తీ బాట కార్యక్రమాన్ని చెప్పట్టారు రవి కుమార్ యాదవ్, ఈ  సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ.నేటి తెలంగాణ ప్రభుత్వం మాటలు తప్ప చేతలకు […]

Continue Reading

ప్రమాదంలో బాలుడు మృతి, ఆర్థిక సహాయం అందచేసిన టీఆర్ఆర్ ప్రజాసేవ ఫౌండేషన్

మనవార్తలు , బొల్లారం: బొల్లారం మున్సిపల్ ప్రాంతంలో ఆదివారం చిన్న బాలుడు ఆడుకుంటూ రోడ్డుమిదకు వచ్చిన సమయంలో ఉల్లిపాయలు అమ్ముకునే ఆటో ఢీ కొట్టడంతో ఘటన స్థలంలోనే మృతి చెందిన బాలుడు.మృతి చెందిన బాలుడు కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని, బాలుడు తండ్రి రాంబాబు మిశ్రాకు 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందచేసిన టీఆర్ఆర్ ప్రజాసేవ ఫౌండేషన్ సభ్యులు.టీఆర్ఆర్ ప్రజాసేవ ఫౌండేషన్ అధ్యక్షులు తుపల్లి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మేము ఆర్థిక ఇబ్బందిలో వున్నా వాళ్ళకోసం ఎల్లప్పుడూ […]

Continue Reading

బ్రైడల్ మేకప్ పోటీ నిర్వహించిన SB ఇన్నోవేషన్స్

_మేకప్ రంగంలో ప్రతిభను ప్రోత్సహించేందుకే పోటీలు మనవార్తలు ,హైదరాబాద్: SB ఇన్నోవేషన్స్ ఇన్ అసోసియేషన్ విత్ ఇండియన్ బ్యూటీ అసోసియేషన్(IBA)” మరియు “సౌత్ ఇండియన్ బ్రైడల్ మేకప్ స్టూడియో(SBMS)” బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో బ్రైడల్ మేకప్ పోటీని నిర్వహించాయి. మోడళ్లతోపాటు దక్షిణ భారత వ్యాప్తంగా బ్యూటీ పార్లర్ల యజమానులు రెండు వందల మంది ఈ పోటీలో పాల్గొన్నారు. పోటీలో పాల్గొన్న వారందరికీ సర్టిఫికేట్లు అందజేశారు. ఇందులో ముగ్గురు విజేతలను ఎంపిక చేశారు. ప్రతిభావంతులైన బ్యూటీషియన్లు మరియు […]

Continue Reading

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఫలహారం బండి ఊరేగింపు..

_గల్లి గల్లి లో బోనాల పండుగ వాతావరణం.. _భారీ సంఖ్యలో కళారూపాలు.. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.. _అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి.. మనవార్తలు ,ప‌టాన్ చెరు: ప‌టాన్ చెరులో ఆషాడమాసం బోనాల సంబురాలు అంబరాన్నంటాయి. పట్టణంలోని ప్రతి అమ్మవారి ఆలయం భక్తులతో కిటికీటలాడింది.ప‌టాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఫలహార బండి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. వందలాది మంది కళాకారులు, పోతురాజులు, శివ సత్తుల పూనకాలతో ప్రజలందరూ భక్తి పారవశ్యంలో […]

Continue Reading

వీఆర్ఏల స‌మ్మెకు మ‌ద్ద‌తు ప‌లికి బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,ప‌టాన్ చెరు: వీఆర్ఏ స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాలి – గ‌డీల శ్రీకాంత్ గౌడ్ గ్రామీణ అభివృద్దిలో కీల‌క భూమిక పోషిస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని పటాన్చెరు మాజీ జెడ్పిటిసి, బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ డిమాండ్ చేశారు .సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు త‌హ‌శీల్దార్ కార్యాల‌యం వ‌ద్ద విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో చేప‌డుతున్న‌నిర‌వ‌ధిక స‌మ్మెకు గ‌డీల శ్రీకాంత్ మ‌ద్ద‌తు ప‌లికారు. […]

Continue Reading

తెలంగాణ ముద్దుబిడ్డ కల్వకుంట్ల తారక రామారావు కు జన్మదిన శుభాకాంక్షలు _కే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్

మనవార్తలు ,రామచంద్రపురం టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ 46వ జన్మదినం పురస్కరించుకొని రామచంద్రపురం 112 డివిజన్లో ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా చెట్లు నాటడంఅనంతరం ఏకే ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణను టెక్నాలజీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేసిన గొప్ప వ్యక్తి మంత్రి కేటీఆర్ అని, కేటీఆర్ కాలుకు గాయం కావడంతో త్వరగా కోలుకోవాలని అల్లాను […]

Continue Reading

పటాన్చెరులో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

_గొప్ప దార్శనికుడు మంత్రి కేటీఆర్_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు , పటాన్ చెరు పోరాడి సాధించుకున్న తెలంగాణను టెక్నాలజీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేసిన గొప్ప వ్యక్తి మంత్రి కేటీఆర్ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ 46వ జన్మదినం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. […]

Continue Reading

శేరిలింగంపల్లి లో పక్కదారి పట్టిన దళిత బంధు

_హే గాంధీ ఏంది ఇది _అర్హులను కాదని అనుచరులకే పట్టం _ఎమ్మెల్యే, కార్పొరేటర్లు కుమ్మక్కై దోచిపెట్టిన వైనం ,సహకరించిన అధికారులు మనవార్తలు , శేరిలింగంపల్లి : దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని ప్రజా ప్రతినిధులు అర్హులను కాదని తమ అనుచరులకు కట్టబెట్టి తమ స్వామి భక్తిని చాటుకున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పేద దళితులకు అందవలసిన దళిత బంధు పథకం పక్కదారి పట్టి అధికార పార్టీ నాయకుల ఇళ్లకు […]

Continue Reading

బోనమెత్తిన కసిరెడ్డి సింధు రెడ్డి

మనవార్తలు , శేరిలింగంపల్లి : ఆషాఢమాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా మియాపూర్ నడిగడ్డ తాండ లో మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించిన కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా రాష్ట్ర నాయకురాలు కసిరెడ్డి సింధు రెడ్డి బోనం ఎత్తుకొని మహిళా భక్తులతో పాటు పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీ కోలాహలం పోతరాజుల నృత్యాలు డప్పుల మోతలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలతో పాటు బోనాల ఉత్సవాలు నడిగడ్డ తండ, మియాపూర్ మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ […]

Continue Reading

అమీన్ పూర్ మున్సిపల్ అధికారులతో అదనపు కలెక్టర్ రాజర్షిషా సమీక్ష

మనవార్తలు , అమీన్ పూర్: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షిషా అమీన్ పూర్ మున్సిపల్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమీన్ పూర్, బొల్లారం లు సంబంధించిన అధికారులతో వర్షాల స్థితిగతులపై ఆరా తీశారు. చెరువులు, కుంటలు పొంగే చోట అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇళ్లలోకి వరద నీరు చేరే ప్రాంతాలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, మట్టిగోడల ఇళ్ల ను గుర్తించి వాటిలో నివసిస్తున్న వారిని సురక్షితప్రాంతాలకు […]

Continue Reading