బిజెపి నుండి బిఆరెస్ లోకి చేరికలు

– గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రవి యాదవ్ మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, బిజెపి చేస్తున్న మత విద్వేషాలు రెచ్చ గొట్టే విధానాలు నచ్చక చాలా మంది సీనియర్ నాయకులు, యువకులు బిఆరెస్ పార్టీ లో చేరుతున్నారని గ్రేటర్ హైదరాబాద్ బిఆరెస్ యూత్ వైస్ ప్రెసిడెంట్, శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ నాయకులు మారబోయిన రవి యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం లో బిఆరెస్ పార్టీ […]

Continue Reading

కనక వస్త్ర సిల్క్స్ షోరూంను ప్రారంభించిన సంక్రాంతి మూవీ ఫేమ్ ఐశ్వర్య రాజేశ్

కూకట్‌పల్లి లో సందడి చేసిన సినీనటి ఐశ్వర్య రాజేశ్ మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : నాకు సారీస్ అంటే చాలా ఇష్టమని సినీనటి ఐశ్వర్య రాజేశ్ అన్నారు . కనక వస్త్ర సిల్క్స్ తమ మొదటి షోరూమ్‌ను శుక్రవారం నాడు సంక్రాంతి మూవీ ఫేమ్ ఐశ్వర్య రాజేశ్ చేతుల మీదుగా కూకట్‌పల్లిలో షోరూంను ప్రారంభించారు.అనంతరం అందాల తార *ఐశ్వర్య రాజేశ్* మాట్లాడుతూ కనక వస్త్ర సిల్క్ షోరూమ్‌ లో ఖచ్చితమైన కాంచీపురం పట్టు చీరలు మరియు […]

Continue Reading

రక్తదాన శిభిరం లో పాల్గొన్న వైద్యులు

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : వైద్యం చేసి ప్రాణాలు నిలపాల్సిన వైద్యులే సాక్షాత్తు రక్తదానం లో పాల్గొని అందరికి ఆదర్శనంగా నిలిచారు. కొండాపూర్‌లోని జిల్లా ఆసుపత్రి లో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జి అనురాగిణి రెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ చంద్రకృష్ణ, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి ప్రవీణ్ ల సమక్షంలో వైద్యషిబ్బంది రక్తదాన శిబిరం నిర్వహించారు. రోగుల ప్రయోజనం కోసం అనేక మంది వైద్యులు మరియు సిబ్బంది రక్తదానం చేశారు.వైద్యసేవలు చేయాల్సిన వైద్యులే రక్తదానం […]

Continue Reading

క్రికెట్ అకాడమీని ప్రారంభించిన కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్ లు

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ రాయదుర్గం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గేమ్ ఆన్ క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు మరియు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాలు ముఖ్య అతిదులుగా పాల్గొని క్రికెట్ అకాడమీ నీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు క్రికెట్ ఆడిన అనంతరం మాట్లాడుతూ క్రీడలకు తల్లితండ్రులు బాల్యం నుండే […]

Continue Reading

కొత్తపేట లో విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ 2వ స్టోర్ ను ప్రారంభించిన టాలీవుడ్ నటివైష్ణవి చైతన్య

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : కొత్తపేటలో నూనంగా ఏర్పాటు చేసిన విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ 2వ స్టోర్ ను టాలీవుడ్ నటి వైష్ణవి చైతన్య ఆదివారం నాడు ప్రారంభించారు. నటిని చూసేందుకు వచ్చిన అభిమానులతో ప్రాంతమంతా కోలాహలంగా కనిపించింది. అభిమానులకు వైష్ణవి చేతన్య హాయ్ అంటూ పలకరిస్తూ సందడి చేశారు. స్టోర్ వెలుపల ఆభరణాల కలెక్షన్స్ ను తిలికిస్తూ, ఆమె కలవడిగా తిరిగారు. ఈ సందర్భంగా నటి వైష్ణవి చైతన్య మాట్లాడుతూ, గోల్డ్ అండ్ […]

Continue Reading

మెరుగైన విద్యను ప్రతి ఒక్కరికీ చేరువ సినినటి లక్ష్మీమంచు

లక్ష్మీ మంచు యొక్క టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సేకరణ షోస్టాపర్‌గా షో కు నూతనోత్సాహం తీసుకువచ్చిన రియా చక్రవర్తి మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ఒక మహోన్నత కార్యక్రమం కోసం ఫ్యాషన్ అంటూ గత కొన్నేళ్లుగా నిధుల సేకరణ కార్యక్రమం కోసం వివిధ రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులను ఒకేదరికి తీసుకువచ్చి లక్ష్మీ మంచు నిర్వహిస్తోన్న టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సేకరణ- 2025 కార్యక్రమం నేడు జరిగింది. మెరుగైన విద్యను ప్రతి […]

Continue Reading

ముదిరాజ్ కార్పొరేషన్ కు వచ్చే ప్రతి పైసా ముదిరాజ్ పేద బిడ్డలకే

– కోకాపేటలో ముదిరాజ్ భవన్ ను నిర్మిస్తా – ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :   రాష్ట్ర ప్రభుత్వం నుండి ముదిరాజ్ కార్పొరేషన్ కు వచ్చే ప్రతి పైసా ముదిరాజ్ పేద బిడ్డలకే అందిస్తానని ముదిరాజ్ కార్పొరేటర్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ టివోలీ గార్డెన్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై […]

Continue Reading

బిఆర్ఎస్ రజాతోత్సవ సభ ను విజయవంతం చేద్దాం- కోమిరిశెట్టి సాయిబాబా

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : బిఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ నెల 27న వరంగల్ లో నిర్వహించనున్న బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు మరియు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా కోరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ ఖాజాగుడా లో ఆదివారం గోడకు వాల్ పోస్టర్ అంటిస్తూ కార్యకర్తలందరు సభను విజయవంతం చేయాలని అలాగే బిఆర్ఎస్ పార్టీ […]

Continue Reading

ఆహారోత్పత్తుల రంగంలో రూ.16వేల కోట్ల పెట్టుబడులు : శ్రీధర్‌బాబు

– ఫుడ్‌ ఎ‘ఫెయిర్‌’ 2వ ఎడిషన్‌ పోస్టర్‌ ఆవిష్కరించిన మంత్రి – జూన్‌ 12 నుంచి 3 రోజుల సందడి.. దేశంలోని ఆహార ఉత్పత్తిదారులు,, టాప్‌ చెఫ్స్‌ నగరానికి… మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :  బ్లిట్జ్‌ ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం, హైటెక్స్‌ ఎగ్జిబిషన్ సహకారంతో, తెలంగాణ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ ప్రధాన భాగస్వామిగా ఫుడ్‌ ఎ ఫెయిర్‌ 2వ ఎడిషన్‌ నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో జూన్‌ 12 నుంచి […]

Continue Reading

శ్రీ చైతన్య నల్లగండ్ల విద్యార్థులు 2024 2025 అకాడమిక్ సంవత్సరంలో మరో విజయo సొంతం

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : శ్రీ చైతన్య నల్లగండ్ల బ్రాంచ్ విద్యార్థులు ఐ ఎన్ టి ఎస్ ఓ పరీక్షల్లో విజేతలుగా నిలిచారు. నల్లగండ్ల బ్రాంచ్లో ఐఎన్టీఎస్ ఓ పరీక్ష విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు..ఈ పరీక్షల్లో విజేతలుగా గ్రాండ్ ప్రైజ్ విజేతగా శ్రియసలోని లాప్టాప్ బహుమతి అందుకోగా, ప్రథమ స్థానంలో శ్రావ్య శివాని ట్యాబ్ ని బహుమతిగా గెలుచుకున్నది. వరుసగా రెండవ స్థానంలో తన్వి, అక్షత్ నాయుడు, మూడవ స్థానంలో అఖిలేష్, వెంకట […]

Continue Reading