కరోనా నేపథ్యంలో జూపార్కులు మూసివేత….

కరోనా నేపథ్యంలో జూపార్కులు మూసివేత…. – అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హైదరాబాద్: కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని జూ పార్క్ లు, పులుల అభయారణ్యంలు, జాతీయ ఉద్యాన వనాలను మూసివేయనున్నట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, సెంట్రల్ జూ అథారిటీ ఇచ్చిన సూచనల మేరకు అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. మంత్రి సూచనల మేరకు […]

Continue Reading

వివిధ సమస్యల పై డీసీ కి వినతి పత్రం అందజేత…

 వివిధ సమస్యల పై డీసీ కి వినతి పత్రం అందజేత…. హైదరాబాద్: హఫీజ్ పెట్ డివిజన్ లో నెల కొన్న వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ఓబీసీ సెల్ కార్యవర్గ సభ్యులు బోయిని మహేష్ యాదవ్ శుక్రవారం చందానగర్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ ను కలిసి సమస్యలపై వినతి పత్రం సమర్పించినట్లు ఆయన తెలిపాడు. ముఖ్యంగా హఫీజ్ పెట్ గ్రామంలో మిగిలిపోయిన రోడ్లు, యూత్ కాలనీలో మిగిలిపోయిన రోడ్లు, శాంతినగర్ లో 4 గల్లీలలో […]

Continue Reading

యువత స్వయం ఉపాధిని ఎంచుకోవడం హర్షణీయం.

యువత స్వయం ఉపాధిని ఎంచుకోవడం హర్షణీయం.. – ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు: ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూడకుండా స్వయం ఉపాధి వైపు యువత ఆసక్తి కనబర్చడం హర్షణీయమని శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు పట్టణంలో నూతనంగా ఏర్పాటుచేసిన టీ టైమ్ స్టోర్ నీ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ […]

Continue Reading

వాహనాల రిజిస్ట్రేషన్ కొత్త రూల్స్….

వాహనాల రిజిస్ట్రేషన్ కొత్త రూల్స్….. హైదరాబాద్: వాహనాలకు దేశవ్యాప్తంగా ఒకే పర్మిట్​ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధానంతో రాష్ట్రాలు మారినప్పుడల్లా రిజిస్ట్రేషన్​ ఫీజులు, రోడ్​ టాక్స్​లు చెల్లించకుండానే వ్యక్తిగత వాహనాల్లో దేశవ్యాప్తంగా రాకపోకలు సాగించే అవకాశం లభిస్తుంది. వన్​ నేషన్​-వన్​ పర్మిట్​ విధానంలో భాగంగా రాష్ట్రాల మధ్య ఇబ్బందులు లేని రాకపోకలకు అవకాశం కల్పించాలని ఈ పైలట్ ప్రాజెక్టు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను సిద్దం చేస్తోంది. […]

Continue Reading

తెలంగాణకు 3లక్షల కొవిషీల్డ్‌ టీకా డోసులు…

తెలంగాణకు 3లక్షల కొవిషీల్డ్‌ టీకా డోసులు… హైదరాబాద్‌: వ్యాక్సిన్ల కొరతతో జనం అవస్థలు పడుతున్న నేపథ్యంలో తెలంగాణకు 3లక్షల కొవిషీల్డ్‌ టీకా డోసులు చేరుకున్నాయి. పుణె నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఈ వ్యాక్సిన్‌ను కోఠిలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలిస్తున్నారు. టీకా కోసం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నవారి వివరాల వారీగా ఆయా జిల్లాలకు ఇక్కడి నుంచి టీకా పంపిణీ చేయనున్నారు. టీకా కొరత వేధిస్తుండటంతో ఈ రోజు అనేకమంది టీకా కేంద్రాలకు వచ్చి వెనుదిరగాల్సిన పరిస్థితులు […]

Continue Reading

టీ టైమ్ ఇప్పుడు మన పటాన్ చేరులో….

టీ టైమ్ ఇప్పుడు మన పటాన్ చేరులో…. పటాన్ చెరు: దేశంలోనే అత్యంత నాణ్యమైన తేయాకు తోటల నుండి సేకరించిన తేయకు పొడితో అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో చాయ్ అందించడం జరుగుతుంది. సుమారు 20 రకాల టీలు ఇక్కడ లభిస్తాయి. దీంతోపాటు పలురకాల మిల్క్ షేక్ లు, కూలర్స్ అందుబాటులో ఉంటాయి. ప్రధానంగా టీ నీ అమితంగా ఇష్టపడే వారికి మేము తప్పకుండా వారి అభిరుచికి అనుగుణంగా టీ లు అందిస్తాము. బ్లాక్ ఆఫీస్ : 29 […]

Continue Reading

వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్….

వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్…. హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వణికిస్తోంది. ప్రతి రోజు లక్షల సంఖ్య లో కేసులు , వందల సంఖ్య లో మరణాలు నమోదు అవుతూనే ఉన్నాయి. మరోపక్క 45 ఏళ్ల పైబడిన వారికీ వాక్సిన్ అందజేస్తున్నప్పటికీ కేసులు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో 18 ఏళ్ల పైబడిన వారికీ ఫ్రీ వాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర తో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మే 01 వ తేదీ […]

Continue Reading

వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు…

 వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు… – శ్రీ రామలింగేశ్వర ఆలయంలో హనుమాన్ కి ప్రత్యేక పూజలు పటాన్ చెరు: పటాన్ చెరు పట్టణం టోల్ గేట్ సమీపంలోని మంజీర క్యాంపస్ లోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో కొలువైన హనుమాన్ కి ఆలయ అర్చకులు బస్వరాజ్,మహేష్ ,గణేష్ లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… హనుమాన్ జయంతి పురస్కరించుకొని హనుమాన్ కి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆలయంలో ఆర్జిత సేవలు […]

Continue Reading

అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు…

అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు … – జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ పటాన్ చెరు: అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ హెచ్చరించారు. మంగళవారం పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామపంచాయతీ పరిధిలో మూడవరోజు అక్రమ నిర్మాణాల కూల్చివేతలను డీఎల్పీఓ సతీష్ రెడ్డి, ఇంద్రేశం గ్రామ పంచాయతీ కార్యదర్శి కిషోర్ ల తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి […]

Continue Reading

డాక్టర్ కేర్ కోవిద్ కేర్ మెడిసిన్ ను ఆవిష్కరించిన బిగ్ బాస్ ఫేం..

డాక్టర్ కేర్ కోవిద్ కేర్ మెడిసిన్ ను ఆవిష్కరించిన బిగ్ బాస్ ఫేం… అషు రెడ్డి హైదరాబాద్: ప్రజల నిర్లక్ష్యం కారణంగానే కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తుందని డాక్టర్ కేర్ హోమియోపతి ఛైర్మన్ డాక్టర్ ఏ.ఎం.రెడ్డి తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ దస్పల్లా హోటల్ లో డాక్టర్ కేర్ కోవిద్ కేర్ పేరుతో రూపొందించిన మెడిసిన్ ను వర్థమాన నటి అషురెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు . ప్రివెంటివ్ కేర్, క్యూరెటివ్ కేర్ , పోస్ట్ కోవిద్ […]

Continue Reading