అక్టోబర్ 31న జరగబోయే మాలమహానాడు ప్లీనరీ మహాసభను విజయవంతం చేయండి

కరపత్రాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఖమ్మం : అక్టోబర్ ముప్పై ఒకటి న హైదరాబాద్లో నిర్వహించే మాలమహానాడు జాతీయ ప్లీనరీ సభను విజయవంతం చేయాలని కోరుతూ సంబంధించిన పాంప్లెట్ను నగరంలో అంబేద్కర్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా అధ్యక్షులు కందుల ఉపేందర్ అధ్యక్షతన ముఖ్య అతిథిగా తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ పాల్గొని ఆవిష్కరించి మాట్లాడారు . దళితుల సమగ్రాభివృద్ధికి , సాధికారత ఐక్యత లక్ష్యంగా ఈ ప్లీనరీ సభను […]

Continue Reading

బతుకమ్మ చీరాల పంపిణి చేసిన భారతి నగర్ కార్పొరేటర్

రామచంద్రపురం సోమవారం డివిజన్ పరిధిలోని ఎమ్ ఐ జి కాలనీ లోని బతుకమ్మ చీరాల పంపిణి చేశారు స్వశరాష్ట్రం లో పండుగ లకు ప్రభుత్వం ప్రాధ్యానత ఇస్తున్నదని ,సీఎం కెసీఆర్ బతుకమ్మ పండుగ ను రాష్ట్రా పండుగ గా గుర్తించారని కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి  అన్నారు. ఈరోజు భారతి నగర్ డివిజన్ ఎం.ఐ. జి కాలనీ లో పలు మహిళ సంఘాల తో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమనికి కార్పొరేటర్ గారు పాల్గొన్నారు. మాట్లాడుతూ సంపన్నులతో […]

Continue Reading

మహిళల స్వీయ రక్షణకు కరాటే తోడ్పాటు ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు ప్రస్తుత సమాజంలో మహిళల స్వీయ రక్షణకు కరాటే తోడ్పాటు అందిస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో లక్కీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెల్యే ఛాంపియన్షిప్ ముగింపు పోటీలకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జిఎంఆర్ హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరాటే, కుంగ్ ఫు విద్యలు శారీరకంగా, ఆరోగ్యపరంగా మానసిక ఉల్లాసాన్ని అందించడంతోపాటు స్వీయ రక్షణకు […]

Continue Reading

ఛాంపియన్షిప్ కరాటే పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

 పటాన్చెరు విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన ఎమ్మెల్యే ఛాంపియన్షిప్ కరాటే పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపిపి యాదగిరి యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, వెంకటేశ్, కార్యక్రమ నిర్వాహకులు రాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.   […]

Continue Reading

దేశానికి ఆదర్శం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యే జిఎంఆర్

నినాదాలతో దద్దరిల్లిన జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ పటాన్చెరు ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉంటూ, ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరేలా చూడాల్సిన గురుతర బాధ్యత టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తపై ఉందని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల ఎన్నికైన గ్రామ, మండల, డివిజన్, మున్సిపల్, సర్కిల్ […]

Continue Reading

కంజర్ల కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ ఖాతాలో 6 వ అవార్డ్

రామచంద్రాపురం, మనవార్తలు : శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ తరపున ప్రజలకు అందించిన వివిధ సామాజిక సేవలను గుర్తించి హైదరాబాద్ లోని -శ్రీ పొట్టి శ్రీరాములు కళాభవన్ ఎన్టీఆర్ ఆడిటోరియంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జరిగిన మహాత్మా గాంధీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2021 ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య […]

Continue Reading

ఆడపడుచులకు బతుకమ్మ సారె బతుకమ్మ చీరల ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

రామచంద్రపురం తెలంగాణలో మహిళలందరూ ఎంతో పవిత్రంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఆడపడుచు సంతోషంగా ఉండాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం రామచంద్రాపురం, భారతి నగర్ డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని […]

Continue Reading

కార్మికులకు అండగా టిఆర్ఎస్ ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు కార్మికుల సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం పాటు పడుతోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ జన్మదినం సందర్భంగా పటాన్చెరు మండల పరిధిలోని పోచారం గ్రామంలో పార్కర్ పరిశ్రమలో పనిచేస్తున్న 71 మంది కార్మికులకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. […]

Continue Reading

జాతిపితకు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు జాతిపిత మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయం, ఆల్విన్ కాలనీ, ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో గల గాంధీ మహాత్ముడి విగ్రహాలకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహింస అనే ఆయుధంతో ఆంగ్లేయులను తరిమికొట్టిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని కొనియాడారు. మహనీయులు భౌతికంగా గతించినప్పటికిని వారు […]

Continue Reading

పిహెచ్ఎస్ సి హాస్పిటల్కుకు ఫర్నిచర్స్ మంజూరు చేయండి

మునిపల్లి మునిపల్లి పి హెచ్ ఎస్ సి హాస్పిటల్ పేషెంట్స్ వెయిటింగ్ మరియు ఫర్నిచర్స్ మంజూరు చేయండి మేనేజ్మెంట్ కు విజ్ఞప్తి చేసిన మునిపల్లి జడ్పిటిసి పైతర మీనాక్షి సాయి కుమార్ కంకోల్ టోల్ ప్లాజా మేనేజర్ విజయేందర్ రెడ్డి ని కలిసి మండల కేంద్రంలోని పి.హెచ్.సి పేషెంట్స్ వెయిటింగ్ హాల్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సి ఆర్ ఎస్ ఆర్ వెయిటింగ్ హాల్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా వెయిటింగ్ […]

Continue Reading