అమీన్పూర్ మండలం లో రెండు కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

మన వార్తలు , అమీన్పూర్ గ్రామాల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ మండల పరిధిలోని జానకంపేట, వడక్ పల్లి, దాయర, బొమ్మన్ కుంట, గండిగూడెం గ్రామాల్లో రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన మిషన్ భగీరత ఓవర్హెడ్ ట్యాంకులు, పైపులైన్లు, మహిళా మండలి భవనాలను జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ దేవానందం, స్థానిక ప్రజా ప్రతినిధులు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ […]

Continue Reading

ఉత్తమ సమీక్షకుడిగా డాక్టర్ హేమరాజు….

మనవార్తలు , పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ హేమరాజు పొల్లాయి , లండన్లోని శాస్త్రవేత్తలు , డెవలపర్లు , ఫ్యాకల్టీల సంఘం ( ఏఎస్ఈఎఫ్ ) నుంచి అత్యుత్తమ సమీక్షకుడిగా ప్రశంసా పత్రాన్ని పొందారు . ఈ విషయాన్ని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి . ఇంతకు మునుపు ‘ అమెరికన్ […]

Continue Reading

ఈటెల రాజేందర్ గెలుపుతో అలాదుర్గం బిజెపి కార్యాలయం లో సంబరాలు

మనవార్తలు,మెదక్ : ఈటెల రాజేందర్ గెలుపుతో మెదక్ జిల్లా  అల్లాదుర్గం మండల కేంద్రంలో బిజెపి కార్యాలయం ముందు బిజెపి నాయకులు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు కాల రాములు ఆధ్వర్యంలో కార్యకర్తలు టపాకాయలు కాలుస్తూ ఈటల రాజేందర్ గెలుపు సందర్భంగా ఆనందోత్సాహాల్లో సంబరాలు జరుపుకున్నారు.  ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల భారీ మెజారిటీతో గెలిచినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు […]

Continue Reading

హైదరాబాద్ మొదటి మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహానికి లక్ష రూపాయల విరాళం

మనవార్తలు, పటాన్ చెరు : సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలో నిర్మిస్తున్నటువంటి హైదరాబాద్ మొదటి మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారి విగ్రహ ప్రతిష్టాపన కోసం లక్ష రూపాయల విరాళం అందించిన పటాన్చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు .సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు పిట్ల నాగేష్ ముదిరాజ్ నిర్మిస్తున్నటువంటి  కాంస్య విగ్రహం కోసం తన వంతు విరాళంగా లక్ష రూపాయల నగదు తన కార్యాలయంలో […]

Continue Reading

ఈటెల గెలుపు పట్ల హర్షం ముదిరాజుల విజయోత్సవ సంబరాలు

మనవార్తలు, పటాన్ చెరు : ముదిరాజ్ జాతి బిడ్డను కనుకనే నన్ను పార్టీలో ఇముడనీయక్కుండా కుట్రపూరితంగా నన్ను బయటకు పంపారని ఏది ఏమైన హుజూరాబాద్ గడ్డమీద గెలిచి తీరుతానని ప్రతినభూని మధ్యంతర ఎన్నికలలో ఈటెల రాజేందర్ విజయo సాధించిన సందర్భంగా చిన్నకోడూర్ ముదిరాజ్ లు పటాకలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం చిన్నకోడూర్ మండల కేంద్రంలో ముదిరాజులు బైక్ ర్యాలీ తీసి జై ఈటెల జై జై ఈటెల అంట్టు నినదిస్తూ ధన పోరులో ఒక సామాన్యుడు ఈటెల […]

Continue Reading

ఈటెల గెలుపు పట్ల హర్షం

మనవార్తలు, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం లో మక్తమహబూబ్ పేట్ కి చెందిన బిజెపి సీనియర్ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో హుజురాబాద్ బై ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు సందర్బంగా స్వీట్లు పంచుకొని సంబరాలను అంబరన్నాంటించారు. ఈ కార్యక్రమం లో బిజెపి నాయకులు ఆకుల లక్ష్మాన్ ముదిరాజ్,గంగారాం మల్లేష్, జాజేరావు శ్రీను,జాజెరావు రాము,అంజయ్య,సోనూకుమార్ యాదవ్, రాజేందర్ వర్మ,గోపినాయుడు,నరేష్ చారి, దుర్గేష్, బి. రమేష్, జి. నారాయణ, జి. వెంకటేష్, రాజు, నాని, […]

Continue Reading

గీతం ఫార్మశీ స్కూల్ ఆతిథ్య ఉపన్యాసంలో డాక్టర్ అకినో వ్యవస్థాపకుడు జ్ఞానేశ్వర్ జాదవ్

రోగ్య సంరక్షణలో కృత్రిమమేథ కీలకభూమిక.. పటాన్ చెరు: ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేథ ( ఏఐ ) కీలక భూమిక పోషిస్తోందని బ్రిటన్కు చెందిన డాక్టర్ అకినో ఏఐ వ్యవస్థాపకుడు డాక్టర్ జ్ఞానేశ్వర్ జాదవ్ చెప్పారు . గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీ మంగళవారం ఏర్పాటుచేసిన ఆతిథ్య ( వర్చువల్ ) ఉపన్యాసంలో ఆయన మాట్లాడుతూ , భవిష్యత్తులో కృత్రిమ మేథ ద్వారా మెరుగైన వైద్యం , చికిత్సా విధానాలతో రోగి ఆరోగ్యాన్ని పరిరక్షించవచ్చన్నారు . అంతేకాక […]

Continue Reading

నేత్ర వైద్యంలో మనమే మేటి – బీ ఆప్తోమెట్రీ తరగతుల ప్రారంభోత్సవంలో శాస్త్రవేత్త డాక్టర్ శ్రీకాంత్ భరద్వాజ

పటాన్ చెరు: నేత్ర వైద్యంలో ప్రస్తుతం భారతీయులే అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని, పశ్చిమ దేశాలు కూడా మననెపై చూస్తున్నాయని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లోని బ్రయిన్ హోల్టన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్తోమెట్రీ అండ్ విజన్ సెన్సైస్ డెరైక్టర్, శాస్త్రవేత్త డాక్టర్ శ్రీకాంత్ ఆర్.భరద్వాజ్ చెప్పారు. పటాన్ చెరు సమీపంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ సైన్స్ లో బ్యాచిలర్ ఆఫ్ ఆస్తోమెట్రీ తొలి బ్యాచ్ ను సోమవారం ఆయన జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ […]

Continue Reading

ప్రణాళికాబద్ధంగా పటాన్ చెరు అభివృద్ది ఎమ్మెల్యే జిఎంఆర్

86 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన పటాన్చెరు పటాన్చెరువు డివిజన్ ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నట్లు పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణం నుండి శాంతినగర్ కాలనీ లో 86 లక్షల రూపాయలతో చేపట్టనున్న అంతర్గత మురుగునీటి కాలువలు, సిసి రోడ్ల పనులకు స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ […]

Continue Reading

సీఎంఆర్ఎఫ్ తో తెలంగాణ లో నిరుపేదలకు మెరుగైన వైద్యం

మనవార్తలు ,రామచంద్రపురం: పేద ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటూ పేదింటి పెద్ద కొడుకు ల వ్యవహరిస్తున్నారని తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి  అన్నారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని బొంబాయి కాలనీకి చెందిన షేక్ రాఫిక్ కి 60000 వేల రూపాయలు, నాందేవ్ కు 32000 రూపాయలు,ఫెన్సింగ్ ఏరియా కి చెందిన గోపాల్ కు 28000,ఎస్. ఎన్ కాలనీ కి చెందిన భార్గవ కు 16000,అశోక్ నగర్ కు చెందిన సత్యనారాయణ […]

Continue Reading