తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

క్రీడలతో మానసిక ఉల్లాసం మనవార్తలు ,అమీన్పూర్ క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు దేహదారుఢ్యం లభిస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోనీ బీరంగూడ ఇక్రిసాట్ కాలనీ ఫేస్ 2లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ స్వతహాగా క్రీడాకారుడైన తాను క్రీడలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గ […]

Continue Reading

కోదండ సీతారామస్వామి శోభా యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,జిన్నారం మండల కేంద్రమైన జిన్నారం లో ఆదివారం నిర్వహించిన శ్రీ కోదండ సీతారామస్వామి శోభాయాత్ర లో పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రంగనాయక స్వామి గుట్టపై నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, వెంకటేష్ గౌడ్, సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు రాజేష్, సీనియర్ […]

Continue Reading

కార్తీక మాస వన భోజనాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్చెరు/అమీన్పూర్: కార్తీకమాసం పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఆయా సంఘాలు ఏర్పాటు చేసిన వనభోజన కార్యక్రమాల్లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. పటాన్చెరు మండలం రామేశ్వరంబండ, అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణాల్లో వనభోజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామూహిక వన భోజనాల కార్యక్రమం ద్వారా వ్యక్తులు, కుటుంబాల మధ్య అనుబంధాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమాల్లో […]

Continue Reading

గీతం బీ – స్కూల్లో అంతర్జాతీయ సదస్సు…

మనవార్తలు ,పటాన్ చెరు : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని హైదరాబాద్ బిజినెస్ స్కూల్ ఆధ్వర్యంలో కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ‘ అనిశ్చితి సమయంలో సుస్థిరత , వినూత్న నిర్వహణ పద్ధతులు ‘ అనే అంశంపై డిసెంబర్ 3-4 తేదీలలో రెండు రోజులు అంతర్జాతీయ వర్చువల్ సదస్సును నిర్వహించనున్నారు . ఈ విషయాన్ని సదస్సు నిర్వాహకులు ప్రొఫెసర్ ఆర్.రాధిక , ప్రొఫెసర్ ఎం.జయశ్రీలు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు . కోవిడ్ -19 ద్వారా ఎదురయ్యే […]

Continue Reading

విద్య ద్వారానే సమాజంలో మార్పు_గూడెం విక్రమ్ రెడ్డి

మనవార్తలు ,పటాన్చెరు విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందనీ టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు గూడెం విక్రం రెడ్డి అన్నారు. టిప్పు సుల్తాన్ సోషల్ సర్వీస్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెయ్యి మంది విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గూడెం విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ విద్య ద్వారానే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజంలోని రుగ్మతల పై పోరాడారని […]

Continue Reading

విశ్వ హిందు పరిషత్ లక్ష యువగళ గీతఅర్చన పోస్టర్ ఆవిష్కరణ

రామచంద్రపురం రామచంద్రపురం పట్టణంలో సాయి బాబా దేవాలయం యందు విశ్వ హిందు పరిషత్ అధ్యరంలో రాష్ట్ర బిజెపి మాజీ మహిళా ప్రదాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి సమక్షంలో లక్ష యువగళ గీతఅర్చన పోస్టర్ అవిస్కరించారు. ఈ కార్యక్రమలో గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ యువత చెడు మార్గాల నుండి రక్షించడానికి లక్ష గీత అర్చన తోడ్పడుతుందని అన్నారు. దీనిపై యువత అవగాహనకి రామచంద్రపురం పట్టణంలో ఈ నెల నవంబర్ 29వ తేదిన ఉదయం 8గం లకు సాయి దేవాలయం […]

Continue Reading

గీతంలో మైక్రోకంట్రోలర్ పుస్తకావిష్కరణ

మనవార్తలు,పటాన్‌చెరు: విద్యావేత్త, ఎన్ఐటీ వరంగల్ పూర్వ అధ్యాపకుడు ప్రొఫెసర్ పువ్వాడ రమేష్ రచించిన మైక్రోకంట్రోలర్ అండ్ ఇంటర్ఫేసింగ్ అనే పుస్తకాన్ని శుక్రవారం గీతం కెరీర్ గైడైన్స్ సెల్ కాన్ఫరెన్స్ హాల్లో గీతం డ్రీమ్డ్ యూనివర్సిటీ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ ఆవిష్కరించారు. స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ, సీఎస్ఈ విభాగాధిపతులు ప్రొఫెసర్ టీ.మాధని, ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్, ప్రొఫెసర్ కె.మంజునాథాచారి, ప్రొఫెసర్ పి.త్రినాథరావుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ శివప్రసాద్ మాట్లాడుతూ వైద్యంలో సమకాలీన […]

Continue Reading

టిఆర్ఎస్ స్థానిక సంస్థల శాసనమండలి అభ్యర్థి యాదవ్ రెడ్డి విజయం ఖాయం

బీజేపీ పైన ధ్వజమెత్తిన మంత్రి హరీష్ రావు మనవార్తలు,  పటాన్చెరు కేంద్రం నుండి న్యాయబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో మోడీ ప్రభుత్వం కోతలు విధిస్తూ.. ప్రజలకు ధరల వాతలు పెడుతోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో మెదక్ స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రి హరీష్ రావు తో పాటు, మెదక్ […]

Continue Reading

ఢిల్లీ రాజకీయాలు పక్కనపెట్టి ముందు ధాన్యం కొనండి

ప్రభుత్వం తీరుపై షాద్ నగర్ బీజేపీ నేత శ్రీవర్ధన్ రెడ్డి ఆగ్రహం మనవార్తలు ,షాద్ నగర్ షాద్ నగర్ మార్కెట్ యార్డును పరిశీలించిన బీజేపీ బృందంవర్షా కాలం పంట వచ్చి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ధాన్యం కొనే దిక్కులేకుండా పోయిందని, ధాన్యం కొనమంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలు చేస్తున్నారని ముందు టిఆర్ఎస్ రాజకీయాలు పక్కనపెట్టి ముందు రైతుల నుంచి ధాన్యం కొనాలని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి […]

Continue Reading

దుర్గమ్మకు కానుకగా డైమండ్‌ నెక్లెస్‌

మనవార్తలు ,విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ రాష్ట్రం భువనగిరికి చెందిన భక్తుడు బి.పూర్ణచంద్రుడు రూ.2.50 లక్షల విలువైన డైమండ్‌ నెక్లెస్‌ను  కానుకగా అందజేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసిన పూర్ణచంద్రుడు దంపతులు ఆలయ పర్యవేక్షకులు బలరామ్‌ను కలిసి నెక్లెస్‌ను అందజేశారు.సుమారు 17 గ్రాముల బంగారం, చిన్న డైమండ్స్‌తో రూపొందించిన ఈ నెక్లెస్‌ను ఉత్సవాలలో అమ్మవారికి అలంకరించాలని దాతలు కోరారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, […]

Continue Reading