విలేకరులను దూషించిన రాజు గౌడ్ పై చర్యలు చేపట్టాలి: టియుడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్

మనవార్తలు ,కొల్లూరు: అకారణంగా విలేకరులను దూషించడమే కాకుండా దాడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులు రాజు గౌడ్ పై తగిన చర్యలు తీసుకోవాలని టియుడబ్ల్యూజే ఐజేయు సంగారెడ్డి జిల్లా ఎలక్ట్రాన్ మీడియా అధ్యక్షులు  అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. కొల్లూరు లో జరిగిన పేకాట రాయుళ్ల అరెస్టు విషయంపై వివరాలను సేకరిస్తున్న మీడియా ప్రతినిధులను రాజు గౌడ్ తన అనుచరులతో వచ్చి ఇష్టానుసారంగా బూతులు తిట్టడమేకాకుండా దాడి చేశారు. దీంతో రాజు గౌడ్ పై మీడియా ప్రతినిధులు పోలీసులకు […]

Continue Reading

జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ వర్క్ షాప్

_ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి కృషి _టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు: నూతన టెక్నాలజీని అందిపుచ్చుకున్నప్పుడే మనం ఎంచుకున్న రంగంలో రాణించేందుకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి అన్నారు.గ్రేటర్ హైదరాబాద్ ఫోటో-వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం, పటాన్చెరు ఫోటో& వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం అధ్వర్యంలో శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సెమినార్ ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా […]

Continue Reading

ఏపిజివిబి పుల్కల్ ఆధ్వర్యంలో బీమా నమోదు

మనవార్తలు ,పుల్కల్:  మంజీర గ్రామీణ వికాస్ బ్యాంక్ పుల్కల్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన జీవిత బీమా నమోదు కార్యక్రమాన్ని పుల్కల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంజీర గ్రామీణ వికాస్ బ్యాంక్ పుల్కల్ శాఖలో ఖాతా ఉన్న 18 నుండి 70 వయస్సు గల ప్రతి ఒక్కరూ రూ 436/-, మరియు రూ 20/- రూపాయలతో బీమా చేసుకోవాలని తెలిపారు. […]

Continue Reading

బిజెపికి మద్దతుగా తెలంగాణ మాల మాదిగ జెఏసి కరపత్రాల ఆవిష్కరణ లో పాల్గొన్నా గడిల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు:( రమేష్ ) మునుగోడు నియోజకవర్గం లో దళిత వర్గాలను అభివృద్ధి చేసే పార్టీ ఉంది అంటే అది ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే అని ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా చండూరు మున్సిపాలిటీ పరిధిలో భరత్ చంద్ర ఫంక్షన్ హాల్ లో తెలంగాణ మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ మాల మాదిగ జేఏసీ కన్వీనర్ దేవుని సతీష్ […]

Continue Reading

అభివృద్ధిలో ఆదర్శంగా పటాన్చెరు

_7 కోట్ల 48 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన మనవార్తలు ,పటాన్ చెరు:( రమేష్ ) ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో పటాన్చెరు మండలాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్చెరు మండలం పరిధిలోని పెద్దకంజర్ల, చిన్నకంజర్ల, ముత్తంగి, పాశమైలారం, లక్డారం, చిట్కుల్ గ్రామాలలో 7 కోట్ల 48 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, కమ్యూనిటీ హాల్లు, మన ఊరి మనబడి […]

Continue Reading

టిఆర్ఎస్ తోనే పల్లెల అభివృద్ధి

_కాంగ్రెస్, బిజెపి లను ప్రజలు విశ్వసించడం లేదు _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు: కాంగ్రెస్, బిజెపి పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో రాష్ట్ర ఎక్సైజ్ మరియు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే […]

Continue Reading

జర్నలిస్టుల సమస్యలు తీర్చాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు టి డబ్ల్యు జె ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన

మనవార్తలు , రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు, ఇళ్ళస్థలాలు మంజూరు, ఇతర సమస్యల పరిష్కారించాలని కోరుతూ సోమవారం రోజు కొంగర కలాన్ లోని. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించిన అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ఆట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టులు ప్రభుత్వం నుంచి ఇళ్ళు లేదా ఇళ్ళస్థలాలు పొందేందుకు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారని, […]

Continue Reading

ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి _బీజేపీ ఎస్సీమోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్

మనవార్తలు .నల్గొండ : మహర్షి వాల్మీకిని ఆదికవి అని కూడా అంటారు అంటే మొదటి కావ్య రచయిత అని అర్థం రామాయణం వంటి మొదటి ఇతిహాసం ఇతనే రచించినందున ఆదికవి అని సంబోధించబడ్డాడు అని బీజేపీ ఎస్సీమోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ అన్నారు. మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఉదయం బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ ఎస్సీమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్సీమోర్చా అధ్యక్షుడు గోలి ప్రభాకర్ పాల్గొని మహర్షి చిత్ర పటానికి […]

Continue Reading

మునుగోడులో టిఆర్ఎస్ దే ఘనవిజయం

_ప్రచారానికి తరలి వెళ్లిన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మనవార్తలు ,పటాన్ చెరు: నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మున్సిపాలిటీలో 1వ వార్డు, 13వ వార్డు ఇన్చార్జిగా ఎమ్మెల్యే జిఎంఆర్ ను నియమించారు. ఈ మేరకు శుక్రవారం […]

Continue Reading

యస్.ఆర్.కె యువసేన ఆధ్వర్యంలో ఘనంగా రావణ దహనం

మనవార్తలు ,పటాన్ చెరు: దసరా పండుగను పురస్కరించుకొని పటాన్ చెరు పట్టణంలోని బుధవారం ముత్తంగి చర్చ్ పక్కన మైదానంలో నిర్వహించిన దసరా సంబరాల్లో పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ ‌ ముఖ్య అతిథిగా పాల్గొని రావణ దహన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూప్రజలకు దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు, అందరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా నిర్వహించి […]

Continue Reading