ఎనిమిదేళ్ళ పాలనలో జర్నలిస్టులకు గజం జాగా ఇవ్వని సీఎం కేసిఆర్ ….కప్పర ప్రసాద రావు
మనవార్తలు ,సంగారెడ్డి తెలంగాణ జర్నలిస్టు యూనియన్ డైరీ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని కానీ 8 ఏళ్ల తెలంగాణలో ఎక్కువగా నష్టపోయింది జర్నలిస్టులే అన్నారు. తెలంగాణ వస్తే తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అక్రిడేషన్ హెల్త్ కార్డులు వస్తాయి అనుకున్న, జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం కెసిఆర్ చేశారని దుయ్యబట్టారు. ఆంధ్ర ప్రభుత్వంలో జర్నలిస్టులకు ఉన్న విలువ, తెలంగాణలో […]
Continue Reading