గీతమ్ లో ఆరంభమైన ఐదురోజుల వర్క్షాప్ తరలివచ్చిన బార్క్ పరిశోధకులు

_శాంతి కోసం అణువు : బార్క్ శాస్త్రవేత్తలు  మనవార్తలు,పటాన్‌చెరు: విద్యుత్ , ఔషధాలు , ఆహారం , వ్యవసాయం , బురద పరిశుభ్రత , స్టెరిలైజేషన్ వంటి రంగాలలో రానున్న కాలంలో పరమాణువును ( అణుశక్తిని ) శాంతియుత ప్రయోజనాల కోసం వినియోగించడం అనేక రెట్లు పెరగబోతోందని . రేడియోకెమిస్ట్రీ – ఐసోటోప్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎస్.కన్నన్ అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ‘ రేడియోకెమిస్ట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ ‘ […]

Continue Reading

మెట్రోరైలు ను సంగారెడ్డి వరకు పొడగించాలి : సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కే.సత్యనారాయణ

_మెట్రో రైల్ సాధించేవరకు పోరాడతాం మనవార్తలు,పటాన్‌చెరు: గ్రేటర్ హైదరాబాద్ కే పరిమితమైన మెట్రో రైలు సేవలను మరింత విస్తరించాలని పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రస్తుతం మియాపూర్ నుంచి మాత్రమే మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రం వరకు మెట్రో రైలును పొడగించాలని ఉద్యమం చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. మియాపూర్ ,లింగంపల్లి ,పటాన్ చెరు ,సంగారెడ్డి వరకు మెట్రో రైలు తీసుకువచ్చేందుకు సంగారెడ్డి ప్రజలంతా కలిసి రావాలని […]

Continue Reading

సత్యసాయి సేవాసమితి సేవలు అభినందనీయం_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు బస్ స్టాండ్ లో చలివేంద్రం ప్రారంభం మనవార్తలు,పటాన్‌చెరు: సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలోని బస్టాండ్ ప్రాంగణంలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. నిరంతరం వేలాదిమంది రాకపోకలు సాగించే బస్టాండ్లో చలివేంద్రం ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చడం పట్ల అభినందనలు తెలియజేశారు. అనంతరం సత్య సాయి బాబా చిత్రపటానికి పూలమాలలు […]

Continue Reading

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

  మనవార్తలు,పటాన్‌చెరు: విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ఫైటర్ వన్ టైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక ధారుడ్యం పెరుగుతుందన్నారు. గెలుపు ఓటములు సహజమని, రెండింటినీ సమానంగా తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా […]

Continue Reading

గీతంలో ఘనంగా విజేతల దినోత్సవం

– విద్యార్థులకు నియామక పత్రాలు అందజేత – వెయ్యి మంది విద్యార్థులను ఎంపిక చేసిన 230 కంపెనీలు – 300 మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు – 150 మందిని ఎంపిక చేసిన విప్రో ఎలైట్ మనవార్తలు,పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని కెరీర్ గైడెన్స్ సెల్ గురువారం విజేతల దినోత్సవాన్ని (అచీవర్స్ డేని) ఘనంగా నిర్వహించింది. ప్రాంగణ నియామకాలలో ఎంపికపై ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మశీ, సైన్స్ విద్యార్థులకు నియామక పత్రాలతో పాటు విదేశాలలో […]

Continue Reading

గంగకు , జ్ఞానానికి చావులేదు : పరిపూర్ణానంద

మనవార్తలు,పటాన్ చెరు: ఎంత కాలం నిలువ ఉంచినా గంగా జలం పాడవదని , అలాగే మనదేశంపై ఎందరో దాడులు చేసి భౌతిక సంపదను తరలించుకుపోయినా మన ధర్మం , పెద్దలు ఇచ్చిన జ్ఞానం ఇప్పటికీ నిలిచే ఉన్నాయని స్వామి పరిపూర్ణానంద సరస్వతి అన్నారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని చరినైతి విద్యార్థి విభాగం అధ్వర్యంలో ‘ యువత పాత్ర , బాధ్యతలు ‘ అనే అంశంపై బుధవారం ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు . మనపై మనకే […]

Continue Reading

దేశంలోనే వినూత్న పథకాలు కల్యాణ లక్ష్మి.. షాదీ ముబారక్

_82 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ మనవార్తలు,పటాన్ చెరు: పేదింటి ఆడబిడ్డ వివాహం భారం కాకూడదన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే మొట్టమొదటిసారిగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలోని ఎంపీపీ కార్యాలయంలో ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 82 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా మంజూరైన 82 లక్షల రూపాయల విలువైన చెక్కులను […]

Continue Reading

వినూత్నంగా ఫ్రెషర్స్ పార్టీ…

మనవార్తలు,పటాన్ చెరు: గీతం హెదరాబాద్ బిజినెస్ స్కూల్ , గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ విద్యార్థులు విడివిడిగా ఫ్రెషర్స్ పార్టీలను మంగళవారం వినూత్నంగా నిర్వహించారు . ఎంతో ఉత్సుకతతో ఫ్రెషర్స్ పార్టీ కోసం ఆసక్తిగా ఎదురు చూసిన మేనేజ్మెంట్ , సెన్స్ విద్యార్థులు సంగీతం , ఆటలు , పాటలు , పసందైన విందులతో ఉల్లాసంగా , ఉత్సాహభరితంగా గడిపారు . కొత్త విద్యార్థులను స్నేహపూర్వక వాతావరణంలో స్వాగతించడం , వారి సృజనాత్మక ప్రేరణలను ప్రోత్సహించడం , […]

Continue Reading

ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న ప్రధాని మోడీ_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా పటాన్చెరులో భారీ నిరసన కార్యక్రమం _మద్దతు పలికిన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మన వార్తలు ,పటాన్ చెరు: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోనీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రెండు రోజులు సార్వత్రిక సమ్మెకు మద్దతుగా టిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ […]

Continue Reading

వేగవంతంగా రామప్ప సుందరీకరణ : పురావస్తు శాస్త్రవేత్త

మన వార్తలు ,పటాన్ చెరు: యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన రామప్ప దేవాలయం సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని , దానితో పాటు చార్మినార్కు కూడా కొత్త సొబగులద్దుతున్నట్టు పురావస్తు శాఖ హెదరాబాద్ సూపరింటెండెంట్ డాక్టర్ స్మిత ఎస్.కుమార్ తెలియజేశారు . గీతం స్కూల్ ఆఫ్ సోషల్ సెన్సైస్ , హ్యుమానిటీస్ ( జీఎస్చ్ఎస్ ) ఆధ్వర్యంలో ‘ భారత పురావస్తు శాఖ నిర్వహించిన త్రవ్వకాల ప్రాముఖ్యత ‘ అనే అంశం సోమవారం నిర్వహించిన ఒకరోజు […]

Continue Reading