క్యాన్సరు ముందుగానే గుర్తించాలి – గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్ శ్రీభరత్

మనవార్తలు ,పటాన్ చెరు: ఓ వ్యక్తికి క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని ఆరు నెలలు లేదా ఓ ఏడాది ముందుగా గుర్తించేలా పరిశోధనలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని గీతం అధ్యక్షుడు ఎం . శ్రీభరత్ అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ‘ రేడియోకెమిస్ట్రీ , అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్’పై నిర్వహిస్తున్న ఐదురోజుల జాతీయ వర్క్షాప్లో శుక్రవారం ముగిసింది . ఆ ఉత్సవానికి సభాధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ , క్యాన్సర్ చాలా ప్రమాకరమైన వ్యాధని […]

Continue Reading

ఆహార సంరక్షణకు రేడియేషన్ : బార్క్ శాస్త్రవేత్త

మనవార్తలు ,పటాన్‌చెరు: రేడియో ఐసోటోప్లు , నియంత్రిత రేడియేషన్లను పంటల మెరుగుదల , ఆహార సంరక్షణ వంటి వాటికి వినియోగిస్తున్నట్టు భాభా అణు పరిశోధనా సంస్థ ఫుడ్ టెక్నాలజీ డివిజన్ అధిపతి డాక్టర్ ఎస్.గౌతమ్ చెప్పారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ‘ రేడియోకెమిస్ట్రీ , అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్’పై నిర్వహిస్తున్న ఐదురోజుల జాతీయ వర్క్షాప్లో గురువారం ఆయన ‘ వ్యవసాయం , ఆహార ఉత్పత్తుల సంరక్షణలో రేడియో ఐసోటోప్లు , రేడియేషన్ సాంకేతికత […]

Continue Reading

పీజీఎన్ఏఏతో మాదక ద్రవ్యాలను గుర్తించవచ్చు : బార్క్ శాస్త్రవేత్త

మనవార్తలు ,పటాన్‌చెరు: ప్రాంప్ట్ గామా – రే న్యూట్రాన్ యాక్టివేషన్ అనాలిసిస్ ( పీజీఎన్ఏఏఏ ) ద్వారా వివిధ మాదక ద్రవ్యాలు , మందు పాతరలు , పేలుడు పదార్థాలతో పాటు లోహాలు , బొగ్గు ( ఖనిజాలు ) , సిమెంట్ , రేడియో ధార్మిక పదార్థాల వంటి వాటిని గుర్తించవచ్చని భాభా అణు పరిశోధనా సంస్థ ( బార్క్ ) రేడియోఎనలిటిక్స్ కెమిస్ట్రీ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ పీఎస్ రామాంజనేయులు చెప్పారు . గీతం […]

Continue Reading

కేంద్రం దిగి వచ్చే వరకు నిరంతర పోరాటం..

_ఢిల్లీలో తెలంగాణ సత్తా చాటుతాం _ముంబై జాతీయ రహదారిని దిగ్బంధం _ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం మనవార్తలు ,పటాన్‌చెరు: తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు బుధవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతన పటాన్చెరు పట్టణంలోని ముంబాయి జాతీయ దిగ్బంధం చేశారు. ఈ ఈ కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, శాసనమండలి మాజీ […]

Continue Reading

సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యురాలుగా_టీ. మేఘన రవీందర్ రెడ్డి ,కే. సరస్వతి

మనవార్తలు ,అమీన్ పూర్: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ సీనియర్ మహిళా నాయకురాలు టీ. మేఘన రవీందర్ రెడ్డి మరియు కే. సరస్వతి లక్ష్మణ్ స్వామికి మంగళవారం రోజు అమీన్ పూర్ మున్సిపల్ కౌన్సెలర్ మరియు సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు టీ. మాధురి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యురాలుగా నూతనంగా ఎన్నుకున్నారు , అలాగే వాళ్లకు పత్రాలను అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షురాలు గడ్డ పుణ్యవతి, […]

Continue Reading

రోగ నిర్ధారణతో ఐసోటోప్లది కీలక భూమిక…

– గీతం కార్యశాలలో పేర్కొన్న భాభా అణు పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు మనవార్తలు ,పటాన్‌చెరు: రోగ నిర్ధారణలో రేడియో ఐసోటోప్లు కీలక భూమిక పోషిస్తున్నాయని భాభా అణుపరిశోధనా సంస్థ ( బార్క్ ) లోని రేడియోఫార్మాస్యూటికల్స్ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ మాధవ బి.మల్లియా అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ‘ ‘ రేడియోకెమిస్ట్రీ , అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్’పై నిర్వహిస్తున్న ఐదురోజుల జాతీయ వర్క్షాప్లో మంగళవారం ఆయన ‘ రేడియో ఐసోటోప్ ప్రొడక్షన్’పై […]

Continue Reading

ప్రభుత్వంలో ఉన్ననేతలు ధర్నాచేయడం హాస్యాస్పదం _బిజేపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగ‌డీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్‌చెరు: టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికారంలో ఉండి దీక్షలు ,ధ‌ర్నాలు చేయ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని గ‌డీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లోని తన కార్యాలయంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.టీఆర్ఎస్ నేత‌లు చేప‌ట్టిన దీక్ష‌ల్లో ఒక్క రైతు లేడ‌ని విమ‌ర్శించారు. ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేప‌ట్టిన ధర్నాలో కేవ‌లం గులాబీదళం మాత్ర‌మే ఉంద‌ని.రైతులు లేర‌ని గ‌డీల శ్రీకాంత్ గౌడ్ విమ‌ర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో పండించిన పంటను […]

Continue Reading

సామాన్య ప్రజలపై భారం మోపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 

– పెంచిన చమురు, నిత్యవసర ధరలు వెంటనే తగ్గించాలి – జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టిన కాంగ్రెస్ నాయకులు మనవార్తలు ,పటాన్‌చెరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజలపై భారం మోపుతున్నాయని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి గాలి అనిల్ కుమార్, పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ లు ఆరోపించారు. టీపీసీసీ పిలుపు మేరకు పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్, నిత్యవసర ధరలను వ్యతిరేకిస్తూ సోమవారం వారు పటాన్‌చెరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల […]

Continue Reading

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ధరలను తగ్గించాలి _- ఎపిఆర్ గ్రూప్ చైర్మన్ కృష్ణారెడ్డి

మనవార్తలు ,పటాన్‌చెరు: ధరల పెరుగుదలతో నిర్మాణ రంగం కుదేలైందని ఎపిఆర్ గ్రూప్ చైర్మన్ కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ రంగానికి గుదిబండగా మారిన పెట్రోల్, డీజిల్, సిమెంట్, స్టీల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర బిల్డర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ప్రముఖ నిర్మాణ సంస్థ ఎపిఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో పటాన్‌చెరు శివారులోని ఎపిఆర్ సంస్థ కార్యాలయం వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే […]

Continue Reading

పటాన్‌చెరు నియోజకవర్గ వ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసన దీక్షలు

_పటాన్చెరు, రామచంద్రపురం నిరసన దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ _చివరి గింజ కొనే వరకు జంగ్ కొనసాగిస్తాం మనవార్తలు,పటాన్‌చెరు: రాష్ట్ర రైతాంగం పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు నిర్వహించారు. రామచంద్రాపురం, పటాన్చెరు లో నిర్వహించిన నిరసన దీక్షలో ఎమ్మెల్యే గూడెం […]

Continue Reading