డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానాలు నేటి తరానికి దిక్సూచి: సామాజిక సేవ కార్యకర్త సాబాదా సాయి కుమార్

మనవార్తలు , పటాన్ చెరు: భారత రాజ్యాంగ నిర్మాత, అభ్యుదయవాది, అంటరానితనం నిర్మూలన కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, ఆయన ఆలోచనా విధానం నేటి తరానికి అనుసరణీయమని రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131 వ జయంతిని పురస్కరించుకొని రుద్రారం గ్రామం లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సామాజిక సేవ కార్యకర్త సాబాదా సాయి కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు […]

Continue Reading

అంబేద్కర్ ఆలోచన విధానం నేటి తరాలకు అనుసరణీయం

_అంబేద్కర్ కు ఘన నివాళి _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు , పటాన్ చెరు: భారత రాజ్యాంగ నిర్మాత, అభ్యుదయవాది, అంటరానితనం నిర్మూలన కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, ఆయన ఆలోచనా విధానం నేటి తరానికి అనుసరణీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131 వ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో […]

Continue Reading

హెటెరోతో గీతం అవగాహనా ఒప్పందం…

మనవార్తలు , పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ ఇటీవల హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీలతో అవగాహనా ఒప్పందం ( ఎంవోయూ ) కుదుర్చుకున్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . ఈ అవగాహనా ఒప్పంద పత్రాలపై గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , హెటెరో కంపెనీ సీనియర్ జనరల్ మేనేజర్ ఎస్.వీ.జయపాల్రెడ్డి సంతకాలు చేసినట్టు తెలియజేశారు . హెటెరో కంపెనీలోని అర్హత కలిగిన ఉద్యోగులకు డాక్టోరల్ డిగ్రీ ( […]

Continue Reading

స్టార్టప్లకు ప్రోత్సాహంపై గీతమ్లో ఒకరోజు సదస్సు…

మనవార్తలు , పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ – హెదరాబాద్ ( జీఎస్బీ ) , అఖిల భారత సూక్ష్మ , చిన్న , మధ్యతరహా పరిశ్రమల సమాఖ్య ( ఎంఎస్ఎంఈ ) సంయుక్తంగా ఈనెల 28 న గీతం ప్రాంగణంలో ‘ క్రియేటింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్’పై ఒకరోజు సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాయి . ఈ విషయాన్ని జీఎస్బీ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . వ్యాపారం చేయాలనే ఆలోచన […]

Continue Reading

గీతం విద్యార్థినికి 30 కి పైగా విద్యా సంస్థలలో సీట్లు…

మనవార్తలు ,పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ , సీఎస్ఈ విద్యార్థిని మేఘన రెడ్డి కొల్లికి 2022-24 విద్యా సంవత్సరంలో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సు చదవమని కోరుతూ దేశవ్యాప్తంగా ఉన్న 30 కి పెగ్జా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు ప్రతిపాదనలు పంపాయి . ఐఐఎం ఇండోర్ , కాశీపూర్ , అమృత్సర్ , బుద్ధగయ , సంబలూర్ , సిర్మౌర్ , జమ్మూ ; ఎండీఐ గుర్గావ్ , […]

Continue Reading

చిన్నప్పటినుండే సాయం చేయడం అలవర్చుకోవాలి

మనవార్తలు,శేరిలింగంపల్లి : చిన్నప్పటి నుండే ఇతరులకు సాయం చేయడం అలవర్చుకోవాలని జ్యోతి విద్యాలయ హై స్కూల్ ఫాదర్ ఆంబ్రోస్ బెక్, ప్రిన్సిపాల్ ఉమా మహేశ్వరి లు అన్నారు. తమ స్కూల్ లో థర్డ్ క్లాస్ చదువుతున్న సాయిభువనేశ్వర్ పుట్టినరోజు సందర్భంగా స్కూల్ లో పని చేస్తున్న ఆయమ్మ లకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో డబ్బులున్న వారు చాలా మంది ఉంటారు. కానీ ఇలా సాయం చేసే గుణముండదని, ఇలా ఒకరికి […]

Continue Reading

గీతమ్ ప్రొఫెసర్కు అంతర్జాతీయ కన్సల్టెన్సీ ప్రాజెక్ట్

మనవార్తలు ,పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ లోని గణితశాస్త్ర విభాగం అధ్యాపకుడు ప్రొఫెసర్ బి.ఎం.నాయుడు అమెరికాలోని కుషి బేబీ ఇంక్ నుంచి కన్సల్టెన్సీ ప్రాజెక్టును పొందారు . ఏడాదికి రూ .16.5 లక్షలు ( ప్రయాణ ఖర్చులు అదనం ) వెచ్చించే ఈ ఒప్పందంపై త్వరలో గీతం- కుషి బేబీ ఇంక్ సంతకం చేయనున్నట్టు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . రాజస్థాన్ , కర్ణాటక రాష్ట్రాలలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి […]

Continue Reading

సొంత నిధులతో కబడ్డీ క్రీడాకారులకు కిట్ల పంపిణీ

_క్రీడాకారులకు అండగా ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ,పటాన్ చెరు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి క్రీడాకారుల పట్ల మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. స్వతహాగా క్రీడాకారుడు అయిన ఎమ్మెల్యే జిఎంఆర్ క్రీడాకారుల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారు. నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో టోర్నమెంట్ ల నిర్వహణకు నిధులు అందిస్తూ క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు.ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో జరగనున్న 48వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు వెళ్తున్న […]

Continue Reading

దేశం కోసం ఏదో ఒకటి చేయండి… – డాక్టర్ బుద్ధా

మనవార్తలు ,పటాన్ చెరు: మన దేశ పౌరులు , లేదా అధ్యాపకులు … ప్రతి ఒక్కరూ దేశం కోసం తమకు చేతనైన సాయం ఏదో ఒకటి చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ముఖ్య సమన్వయాధికారి డాక్టర్ బుద్ధా చంద్రశేఖర్ పిలుపునిచ్చారు . గీతం డీమ్డ్ : విశ్వవిద్యాలయం , హెద్దరాబాద్ లోని అధ్యాపకులు , విద్యార్థులతో శనివారం ఆయన సమావేశమయ్యారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ , ప్రతి ఒక్క అధ్యాపకుడు కొంత సమయాన్ని […]

Continue Reading

పటాన్చెరు నియోజకవర్గంలో గ్రామగ్రామాన ఎగిరిన నల్లజెండాలు

_మోడీ మొండివైఖరి పై వెల్లువెత్తిన నిరసన _పటాన్చెరులో నల్లజెండా ఎగురవేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ,పటాన్ చెరు: తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పండిస్తున్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో రైతులు, వ్యవసాయ కూలీలు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ తమ ఇళ్ల పై నల్ల జెండాలను […]

Continue Reading