చిన్నారులకు అండగానిలిచిన ఉప్పరపల్లి ఉద్యోగ, వ్యాపారులు

వరంగల్ ,మనవార్తలు ప్రతినిధి : తల్లిమరణిండంతో అండగా ఉన్న నాన్నమ్మకాలం చేయడంతో అనాథలుగా మిగిలిన ఇద్దరు అక్కాచెల్లెళ్లకు ఆర్థిక సహాయం చేశారు ఉద్యోగ, వ్యాపారవేత్తలు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కుక్కల రమ్య, సింధుల తల్లి సరిత మరణించగా.. తండ్రి అనారోగ్యంతో ఉండటంతో ఇద్దర్ని నాన్నమ్మ కుక్కల ముచ్చాలు చేరదీసి సాకింది. గత 15 రోజుల క్రితం అనారోగ్యంతో ముచ్చాలు మరణించడంతో వారిద్దరు అనాథలుగా మిగిలారు. దీంతో వారి పరిస్థితిని చూసి చలించిపోయిన […]

Continue Reading

దేవుడి పేరుతో.. పిఎం మోదీ రాజకీయం _మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ కొండా సురేఖ

* 400 సీట్లు సాధిస్తుందని ప్రజల్లో భ్రమలు * గ్రౌండ్ లెవెల్ లో పడిపోయిన బిజెపి గ్రాఫ్ * ఎంపీ ఎన్నికలతో బిజెపి పూర్తిగా పతనం * అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పార్లమెంటు ఎన్నికలలో బిజెపి 400 సీట్లు సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలు భ్రమను కలిగిస్తున్నారని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ కొండా సురేఖ అన్నారు. గజ్వేల్ లోని […]

Continue Reading

వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరైన _ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్

* అంగడిపేట లో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు * పండితుల వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సంగారెడ్డి మండలం అంగడిపేట గ్రామంలోని వీరభద్ర స్వామి వారి ఆలయాన్ని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు అంగడిపేట గ్రామంలో వీరభద్ర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యారు . ఆలయ ఇన్చార్జ్ చోట్ల శ్రీనివాస్, కమిటీ సభ్యులు మధును […]

Continue Reading

శ్రీశైల మల్లన్న సేవలో నారా లోకేష్ దంపతులు

శ్రీశైలం,  మనవార్తలు ప్రతినిధి : జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో గురువారం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దంపతులు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సుండిపెంట చేరుకున్న లోకేష్ దంపతులు రోడ్డు మార్గం ద్వారా సాక్షి గణపతి ఆలయం చేరుకుని అక్కడ సాక్షి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు,శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు వచ్చిన లోకేష్ దంపతులకు శ్రీశైల దేవస్థానం అధికారులు, […]

Continue Reading

క్రికెట్ విజేతలకు బహుమతుల అందజేత

రేగోడ్, మనవార్తలు ప్రతినిధి : యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా, క్రీడల వైపు ద్రుష్టి సారించాలని ప్రముఖ జర్నలిస్ట్ తెనుగు నర్సింలు అన్నారు. వివేకానంద జయంతి సందర్బంగా రేగోడ్ మండలం మర్పల్లి గ్రామం లో నిర్వహించిన క్రికెట్ టౌర్న మెంట్ విజేతలకు అనూష చేతులమీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. మర్పల్లి యువత క్రీడా స్ఫూర్తి ని ప్రదర్శిస్తు, మంచి స్నేహ పూర్వక వాతావరణం లో క్రిడలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సంక్రాతి సెలవు రోజుల్లో యువత మొత్తం […]

Continue Reading

భ్రుంగి వాహనం పై విహరించిన భోళా శంకరుడు

_శ్రీగిరి లో వైభవంగా కొనసాగుతున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు _భృంగీ వాహనం పై భక్తులకు దర్శనమిచ్చిన ఆదిదంపతులు శ్రీశైలం,మనవార్తలు ప్రతినిధి : మకర సంక్రమణ పుణ్యకాలం ను పురస్కరించుకొని జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలమహా క్షేత్రంలో పాంచాహ్నిక దీక్షతో ఏడు రోజులపాటు జరిగే మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి శనివారం సాయంత్రం మేళతాళాలతో,మంగళ వాయిద్యాల నడుమ భృంగి వాహనంపై విహరించారు. మకర సంక్రాంతి వేడుకల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్ల […]

Continue Reading

అయోధ్య నుంచి ప్రపంచ సరిహద్దుల వరకు సాగుతున్న అక్షింతల పంపిణి

మహబూబ్ పేట్ ,మనవార్తలు ప్రతినిధి : అంతా రామమయం ఈ జగమంతా రామ మయం,అయోధ్య రాముని ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా వాడవాడలా అయోధ్య రాముల వారి అక్షింతలు పంచే శుభ తరుణంలో ఈరోజు మక్త మహబూబ్ పేట్ గ్రామస్తుల ఆధ్వర్యంలో శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయం నుండి మేళతాళాలతో అయోధ్య రాముల వారి అక్షింతలు రామసేవక భక్త బృందాలు ఇంటింటికి తిరిగి అందజేశారు. ఈ మాహత్కార్యంలో ఆలయ కమిటీ వారు, హిందూ బంధువులు […]

Continue Reading

అడిక్ట్ చిత్రం విడుదల తేదీ పోస్టర్ ఆవిష్కరణ.

ఎమ్మిగనూరు ,మనవార్తలు ప్రతినిధి : నేటియువత చెడు వ్యసనాలకు బానిసకాకూడదని సినీ నిర్మాత అగ్రహారం నాగిరెడ్డి అన్నారు .కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో చిత్రీకరించిన అడిక్ట్ చిత్రం పోస్టర్ ను ఎస్ ఎమ్ టి కాలని సామాజిక సేవకులు రూపా జగదీష్ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ అడిక్ట్ చిత్రం బృందం తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నిర్మాత నాగిరెడ్డి మాట్లాడుతూ నేటి యువతకు ఒక గొప్ప సందేశాత్మక చిత్రం అని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు […]

Continue Reading

బీసీలకు రాజ్యాధికారం కావాలని డిమాండ్ :ఎన్ఎమ్ఆర్ యువసేన సభ్యులు

_నీలం కు స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ  _భారీగా తరలివచ్చిన అభిమానులు, సబ్బండ వర్గాలు నర్సాపూర్ ,మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు ఎమ్మెల్యేగా బరిలో ఉండాలని నినాదాలు చేశారు. స్వచ్చందంగా ఎన్నికల ప్రచారానికి వచ్చి, ఇంటింటికి ప్రచారం నిర్వహించి మిమ్మల్ని గెలిపించుకుంటామని ధైర్యం ఇచ్చారు. అనంతరం ర్యాలీ నిర్వహిస్తూ జై మదన్న నినాదాలతో హోరెత్తిస్తూ అపూర్వ స్వాగతం పలికారు.నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలం సదాశివపల్లి గ్రామంలో జరిగిన ఆంజనేయస్వామి ఆలయ ధ్వజ స్తంభ ప్రతిష్టతో నవగ్రహాల […]

Continue Reading

ముగతి మజీద్ భూములను అన్యక్రాంతమ్ కాకుండ కాపాడాలి.. ముగతి పేట మజీద్ పెద్దలు

_రాష్ట్ర ముస్లిం మైనారిటీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ కు ఫిర్యాదు ఎమ్మిగనూర్,మక్బుల్ బాషా,మనవార్తలు ప్రతినిధి : ఎమ్మిగనూరు ముగతి మోహల్ల మజీద్ భూములను అన్య క్రాంతమ్ కాకుండ కాపాడాలని కోరుతూ ముగతి పేట మజీద్ పెద్దలు అల్ హజ్ తురేగల్ మొహమ్మద్ యూసుఫ్ లు మంగళవారం కర్నూలు కలెక్టరేట్ లో రాష్ట్ర ముస్లిం మైనారిటీ కమిషన్ వేదిక గా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ముస్లిం మైనారిటీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ ను కలసి ఫిర్యాదును అందజేశారు. […]

Continue Reading