తెలంగాణను దివాళ దిశగామార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కింది -శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు: ప్రధాని మోడీ ఎనిమిది ఏళ్ల కాలం స్వర్ణయుగమని  అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారని ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండ‌లం క‌ర్థ‌నుర్ గ్రామంలో మండ‌ల అధ్య‌క్షుడు ఈశ్వ‌ర‌య్య ఆధ్వ‌ర్యంలో సేవా సుప‌రిపాల‌న గ‌రీబ్ క‌ళ్యాణ్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. మోడీ 8 ఏళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటికి బీజేపీ పేరుతో కర పత్రాలను పంపిణీ చేశారు. 80 […]

Continue Reading

4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొక్కలు పంపిణి

మనవార్తలు , సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలోని 12,19వ వార్డ్ లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహింస్తున్న 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమలో భాగంగా 4వ రోజు బొల్లారం మున్సిపల్ చైర్ పర్సన్ కొలన్ రోజా బాల్ రెడ్డి ఇంటింటికి మొక్కలు పంపిణి కార్యక్రమం చేశారు.ఛైర్ పర్సన్ రోజా బాల్ రెడ్డి వార్డ్ ప్రజలతో మాట్లాడి అక్కడి సమస్యలు ఆడిగి తెలుసుకొని వాటిని పరిష్కరించాలి అని వార్డ్ ఫీల్డ్ […]

Continue Reading

రమేష్ కుమారికి డాక్టరేట్ ‘….

మనవార్తలు ,పటాన్ చెరు: భారతీయ జీవిత భీమా పరిశ్రమలో లాభదాయకతను పెంపొందించే ఒక అధ్యయనం ‘ అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మేనేజ్మెంట్ విభాగం పరిశోధక విద్యార్థి రమేష్ కుమార్ సాతులూరిని డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం బిజినెస్ స్కూల్ – హైదరాబాద్ ప్రొఫెసర్ ఆర్.రాధిక సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . భారతదేశంలో జీవిత భీమా సంస్థల […]

Continue Reading

పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు కాపాడుకోవాలి _మాజీ ఎమ్యెల్యే సత్యనారాయణ

మనవార్తలు ,పటాన్ చెరు: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒకరు మొక్కను నాటాలని మెట్రో రైల్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఎమ్యెల్యే సత్యనారాయణ ప్రజలకు పిలుపు నిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్స సందర్బంగా రాజన్ సింగ్ నివాసంలో మొక్కలను నాటారు. అనంతరం మాజీ ఎమ్యెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ పటాన్ చెరు లాంటి కాలుష్యకారక ప్రాంతాలలో పర్యావరణాన్ని కాపాడుకొని పచ్చదనన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు మొక్కలు విరివిగా నాటి కాపాడుకోవాలని అన్నారు […]

Continue Reading

అనాధ యువతి వివాహానికి ఆర్థిక సహాయం అందించిన ఏకె ఫౌండేషన్

మనవార్తలు ,రామచంద్రపురం: మానవ సేవే పరమావధిగా పని చేస్తున్న ఏకే స్వచ్ఛంద సంస్థ…మరోసారి తన ఉదారతను చాటుకుంది. తల్లిదండ్రులను కోల్పోయిన నిరుపేద యువతికి అండగా నిలిచింది.తల్లిదండ్రులు లేని అనాధ యువతి వివాహానికి ఎకే ఫౌండేషన్ ఆర్థిక సహాయాన్ని అందించింది. పటాన్చెరు పట్టణంలోని జేపీ కాలనీకి చెందిన రుక్సానా బేగంకు తల్లిదండ్రులు లేరు. నిరుపేద కుటుంబానికి చెందిన యువతి వివాహం నిశ్చయం అయింది. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ తన […]

Continue Reading

సరళీకృత విధానాల వల్ల దేశానికి పెను ముప్పు

– ప్రజా సమస్యలను గాలికొదిలేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు – ఇంటీ జాగా ఉన్న వారికీ ప్రభుత్వం 5లక్షలు ఇవ్వాలి _సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు మనవార్తలు , పటాన్ చెరు: మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న సరళీకృత విధానాల వల్ల దేశానికి పెను ముప్పుగా పరిణమించాయని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి రాజు మండిపడ్డారు.శుక్రవారం పట్టణంలోని శ్రామిక్ భవన్ లో జరిగిన సిపిఎం పటాన్ చెరు నియోజకవర్గం స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల ప్రారంభం కు […]

Continue Reading

కేస్ డిస్కషన్ మెథడాలజీ ‘ పై అధ్యాపక వికాస కార్యక్రమం….

మనవార్తలు ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ , హెదరాబాద్ ఆధ్వర్యంలో ‘ కేస్ డిస్కషన్ మెథడాలజీ ‘ అనే అంశంపై ఐదురోజుల అధ్యాపక వికాస కార్యక్రమాన్ని ఈనెల 20-24 తేదీలలో నిర్వహించనున్నట్టు డెరైక్టర్ ప్రొఫెసర్ కరుణాకర్.బి గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . కేస్ డిస్కషన్ మెథడాలజీ అనేది సమస్య పరిష్కారంలో శిక్షణ కోసం అవసరమైన అనుభవపూర్వక అభ్యాస పద్ధతని , సమర్థమైన నిర్వహణకు , సందర్భోచిత విశ్లేషణ , అంతర్దృష్టుల ఆధారంగా […]

Continue Reading

ప్రతి మున్సిపాలిటీలో సమీకృత వెజ్-నాన్ వెజ్ మార్కెట్లు

అమీన్పూర్ మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన మనవార్తలు , అమీన్పూర్: నియోజకవర్గ పరిధిలోని మూడు మున్సిపాలిటీలలో ప్రజల సౌకర్యార్థం సమీకృత వెజ్-నాన్ వెజ్ మార్కెట్లు నిర్మిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని శంకర్ హోమ్స్ సమీపంలో నాలుగు కోట్ల 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో మూడు ఎకరాల 15 గంటల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న మాంసాహారం, కూరగాయలు, పండ్లు, పూల మార్కెట్ సమీకృత మార్కెట్ నిర్మాణ పనులకు మున్సిపల్ […]

Continue Reading

విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న గ్రామ దేవత, బొడ్రాయి, ఊరడమ్మ, భూ లక్ష్మమ్మ, సంత నాగుల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలోని గ్రామ ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే నీ ఘనంగా […]

Continue Reading

దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు , అమీన్పూర్: పటాన్ చెరు నియోజకవర్గంలోని పురాతన ఆలయాలను జీర్ణోద్ధరణ చేయడంతో పాటు నూతన ఆలయాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని నరేంద్ర నగర్ కాలనీలో ఆదివారం నిర్వహించిన రాధా కృష్ణ స్వామి, ఆలయ జీవ ద్వజ, శిఖర ఆంజనేయ, గరుడ, శివాలయ ప్రతిష్టాపన మహోత్సవం లో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. దైవచింతన ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. ఈ […]

Continue Reading