కోర్టును ప్రారంభించాలని ఎమ్మార్వో కు వినతి

మనవార్తలు, శేరిలింగంపల్లి : అల్లాదుర్గము కు మంజూరైన కోర్టు ను వెంటనే ప్రారంభించాలని తహశీల్దార్ వేంకటేశ్వర్లు ద్వారా జిల్లా కలెక్టర్ కు అల్లాదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ సాధన కమిటీ ఆధ్వర్యంలో. వినతి పత్రాన్ని సమర్పించారు. సాధన కమిటీ అధ్యక్షులు కే బ్రహ్మం మాట్లాడుతూ అల్లాదుర్గం రేగోడు, టేక్మాల్, పెద్ద శంకరంపేట పాపన్నపేట తదితర మండలాల కోసం నూతనంగా జూనియర్ కోర్టును మంజూరు చేయడం జరిగిందన్నారు. కానీ రెండు నెలలు కావస్తున్న ఇప్పటివరకు ప్రారంభించకపోవడం చాలా ఇబ్బంది కరం, […]

Continue Reading

ప్రసాదరావుకు డాక్టరేట్ ‘

మనవార్తలు ,పటాన్ చెరు; తెలుగు కోసం నియమ – ఆధారిత అనువాద ఉపరితలం , పీవోఎస్ టాగర్ ‘ విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సెన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి పి.ప్రసాదరావును డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు […]

Continue Reading

బీఎస్పీ పార్టీలో చేరిన తెలంగాణ ఉద్యమకారుడు సింగారం ఓం ప్రకాష్

మనవార్తలు ,అమీన్పూర్: తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుడిగా ముందుండి నడుస్తూ తెలంగాణ సాధనలో బాగస్వాముడైన ఉద్యమకారుడు యువ న్యాయవాది సింగారం ఓం ప్రకాష్ బిఎస్పి పార్టీలో చేరారు.గురువారం అమీన్పూర్ నుండి 300 మందితో  ర్యాలీగా బయలుదేరి బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో బిఎస్పీ కండువా కప్పుకున్నారు.  సుల్తాన్పూర్ కు చెందిన టిఆర్ఎస్ గ్రామ ప్రధాన కార్యదర్శి చిన్న గల్ల గిరి ఆ పార్టీకి రాజీనామా చేసి బిఎస్పి లో చేరారు . ఈ […]

Continue Reading

సమైఖ్య భారత వనికోసం గాను ప్రాణాలర్పించిన మహనీయుడని_బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు; భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఇస్నాపూర్ లోని తన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన పటాన్చెరు మాజీ జెడ్పిటిసి బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ ఈ సందర్బంగా మాట్లాడుతూ సమైఖ్య భారత వని కోసం గాను ప్రాణాలర్పించిన మహనీయుడని ,శ్యామ ప్రసాద్ ముఖర్జీ కన్న కలలను మోడీ సాకారం చేస్తాడని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఒక […]

Continue Reading

ఫార్మసీ , ఫార్మాస్యూటికల్ సెన్సైస్పె జాతీయ సదస్సు ….

మనవార్తలు ,పటాన్ చెరు; గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో ఆగస్టు 5 , 2022 న ‘ ఫార్మసీ అండ్ ఫార్మాస్యూటికల్ సెన్సైస్ ‘ ( సీపీపీఎస్ -2022 ) పై ఒక రోజు జాతీయ సదస్సును నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.ఎస్.కుమార్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు . ‘ డేటా సెన్స్ , ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ( ఏఐ ) ఫ్లెక్సిబుల్ ప్రొడక్షన్ ‘ నేపథ్యంలో దీనిని నిర్వహించనున్నట్టు తెలిపారు […]

Continue Reading

పాఠ‌శాల‌లో కనీస మౌళిక వ‌స‌తులు క‌రువు – బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు; ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో మౌళిక స‌దుపాయాలు లేక విద్యార్థులు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ముత్తంగి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ను బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ ప‌రిశీలించారు. విద్యార్థుల‌కు పుస్త‌కాలు ఇవ్వ‌కుండానే పాఠాలు చెబుతున్నార‌ని పేరుకే మ‌న మన ఊరు, మన బడి కార్యక్రమం అంటూ ప్ర‌భుత్వం గొప్ప‌లు చెబుతుంద‌ని విమ‌ర్శించారు. పాలకుల మాటలకు క్షేత్ర స్థాయిలో పనులకు పొంతన లేదని గ‌డీల […]

Continue Reading

నూతన కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు : సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన డాక్టర్ శరత్ ను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించడంతోపాటు, సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, ఎంపీపీ దేవానందం, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథరెడ్డి, వెంకట్ రెడ్డి, తులసి రెడ్డి, షేక్ హుస్సేన్, […]

Continue Reading

జూలై 30 న గీతం 13 వ స్నాతకోత్సవం

మనవార్తలు ,పటాన్ చెరు : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం 13 వ స్నాతకోత్సవం జూలై 30 , 2022 న ( శనివారం ) హైదరాబాద్ లో నిర్వహించనున్నట్టు గీతం హెదరాబాద్ ప్రో వెస్ట్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు వెల్లడించారు . గీతం హైదరాబాద్ ప్రాంగణంలో ఇంజనీరింగ్ , మేనేజ్మెంట్ , సెన్స్ , ఫార్మసీ , హ్యుమానిటీస్ తదితర కోర్సులను 2021-22 విద్యా సంవత్సరం నాటికి పూర్తిచేసి , డిగ్రీలు , డిప్లొమోలు పొందడానికి అర్హత […]

Continue Reading

పేదింటి బిడ్డి పెళ్ళికి ఆర్థిక‌సాయం అందించిన చిట్కుల్ స‌ర్పంచ్ నీలం మ‌ధు ముదిరాజ్

మనవార్తలు ,పటాన్ చెరు; దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వినూత్న ప‌థ‌కాల‌కు శ్రీ కారం చుట్టిన ఘ‌న‌త సీఎం కేసీఆర్ కు దక్కింద‌ని చిట్కుల్ సర్పంచ్ నీలం మ‌ధు ముదిరాజ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ పథకం పేదలకు వరంగా మారిందని తెలిపారు. సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ల‌క్డారం గ్రామ ప‌రిధిలోని అమ‌ర్ కుమార్తె వివాహానికి చిట్కుల్ స‌ర్పంచ్ నీలం మ‌ధు ముదిరాజ్ 15 వేల ఆర్థిక […]

Continue Reading

గీతం వ్యవస్థాపకుడికి ఘననివాళి…

మనవార్తలు ,పటాన్ చెరు : గీతం సొసెట్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి 84 వ జయంతి సందర్భంగా ఆదివారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ ప్రాంగణంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు . శివాజీ ఆడిటోరియం ఫోయర్ హాలులో ఏర్పాటు చేసిన డాక్టర్ మూర్తి చిత్రపటానికి పూలు చల్లి గీతం డెరైక్టర్లు , ప్రిన్సిపాళ్ళు , విభాగాధిపతులు , అధ్యాపకులు , విద్యార్థులు , సిబ్బంది అంజలి ఘటించారు . గీతం పాలక మండలి […]

Continue Reading