తెలంగాణ రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగాబతుకమ్మ

హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ తెలంగాణలో బతుకమ్మకి ఉన్న ప్రత్యేకత అందరికి తెలిసిందే. దసరా పండుగ సందర్భంగా పది రోజులపాటు సాగే ఈ బతుకమ్మ పండుగకి ప్రత్యేకమైన పూల పండుగ   తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయడంలోఆడబిడ్డలు ముందుటారని అన్నారు .రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కు దసరా వొక ప్రత్యేక మైన వేడుక […]

Continue Reading

భూ సమస్యల పరిష్కరానికి కదిలిన జిల్లా యంత్రాంగం  

మునిపల్లి రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ,అదనపు కలెక్టర్ వీరారెడ్డి , సిబ్బంది తో కలిసి మంగళవారం నాడు మునిపల్లి మండలం పరిధిలోని గ్రామాల రైతులకు సంబంధించిన ధరణి భూ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.తహశీల్దార్ల కార్యాలయంలో కంప్యూటర్ లు ఏర్పాటు చేసి ధరణి జి ఏల్ ఏo లో వచ్చిన అర్జీలు,భూముల వివరాలు పరిశీలించారు. పట్టా భూములు ఉన్న రైతుల సమస్యలను అక్కడికి అక్కడే పరిష్కరించేo దుకు చర్యలు తీసుకున్నారు.భూముల వివరాలు నిషేధిత  […]

Continue Reading

వైయస్సార్ టిపి ఖమ్మం పార్లమెంట్ కోఆర్డినేటర్ గా నరాల సత్యనారయణ

ఖమ్మం వైయస్సార్ తెలంగాణ పార్టీ ఖమ్మం పార్లమెంట్ కోఆర్డినేటర్ గా నరాల సత్యనారయణ ని నియమించారు.ఈ సందర్బంగా నరాల సత్యనారయణ మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైయస్ షర్మిల హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషిచేస్తానని గ్రామ గ్రామాన గ్రామ కమిటీలు నియమించి , పార్టీ జెండలు ఎగుర వేస్తాము అని అలాగే గడపగడపకు వైయస్సార్ టీపి పార్టీని తీసుకుపోతామని తెలిపారు.

Continue Reading

ఎస్ డీ వరప్రసాద్ కు డాక్టరేట్

పటాన్‌చెరు: సాధారణ అంతర్జాల శోధన పద్ధతులను ఉపయోగించిన నిర్ధారిత సమాచారాన్ని పొందడానికి ఆధునిక విధానాలను రూపొందించి, సిద్ధాంత వ్యాసం సమర్పించిన పటాన్‌చెరు సమీపంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సెర్చ్ అండ్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్ డీ వరప్రసాద్ కు డాక్టరేట్ వరించింది. ఈ విషయాన్ని మంగళవారం విడుదల పేర్కొన్నారు. ఉషా రమ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ కె .రాజశేఖరరావు మార్గదర్శనంలో పరిశోధనలు చేసి గుంటూరు లోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి […]

Continue Reading

జిఎస్టీ అధికారుల బెదిరింపుల నుండి కాపాడండి

అనధికారికంగా లక్షలు డిమాండ్ చేస్తున్నారు ఖమ్మం, అక్టోబర్ 12 : కరోనా కష్ట కాలంలో కట్టిన ఇండ్లకు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నామని, జీఎస్టీ కట్టలేదని ఆఫీసుకు పిలిపించి సూపరింటెండెంట్ ప్రసాద్, భరత్ లు బెదిరించారని బిల్డర్ నూకల రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీఎస్టీ బిల్ రూ. 1.40లక్షల ఫైనే ఉందని అందులో రూ. 80వేలు కడితే మొత్తం చూసుకుంటామన్నారని పేర్కొన్నారు. […]

Continue Reading

హనుమాన్ దేవాలయానికి మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు లక్ష రూపాయల విరాళం.

పటాన్ చెరు ఆపదలో ఉన్నవారికి ఆదుకొంటు అడిగిన వారికి లేదు అనకుండా సహాయం చేస్తూ సేవే లక్ష్యంగా ముందుగు సాగుతున్న పటాన్ చెరు మాజీ సర్పంచ్ ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు మరో సారి తన మంచి మనసు చాటుకున్నారు.దేవాలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుండే దేవేందర్ రాజు మరోసారి తన దైవభక్తిని చాటుకున్నారు .సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలంలోని పటేల్ గూడా గ్రామ పంచాయతీలో గల బి హెచ్ ఈ ఎల్ కార్మికుల […]

Continue Reading

సీఎంఆర్ఎఫ్ తో నిరుపేదలకు నాణ్యమైన వైద్యం

8 లక్షల 66 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్చెరు ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారము ఉదయం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 16 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 8 లక్షల 66 వేల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. […]

Continue Reading

మౌళిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఎమ్మెల్యే జిఎంఆర్

 అంతర్గత మురుగునీటి కాల్వల నిర్మాణ పనులకు శంకుస్థాపన పటాన్చెరు జిహెచ్ఎంసి పరిధిలోని డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాయిరాం కాలనీ, ఆల్విన్ కాలనీ లో రెండు కోట్ల 43 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంతర్గత మురుగునీటి కాలువల పనులకు స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ ఈ సందర్భంగా ఎమ్మెల్యే […]

Continue Reading

పాశమైలారం లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్చెరు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం పటాన్చెరు మండల పరిధిలోని పాశమైలారం లో గ్రామ ఉపసర్పంచ్ మోటే కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ సంబరాలకు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయని మధు ప్రియ ఆలపించిన పాటలు అందరినీ ఉత్సాహపరిచాయి. అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రపంచంలో […]

Continue Reading

హిందూ ఆలయంలో ముస్లిం మహిళా పూజా

బెంగళూరు: దసరా నవరాత్రుల నేపథ్యంలో ఒక ముస్లిం మహిళ హిందూ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది.చనిపోయిన ఆమె భర్త ఈ హిందూ ఆలయాన్ని కట్టించడం మరో విశేషం.కర్ణాటక రాష్ట్రం శివమొగ్గలోని సాగర్‌ సిటీలో ఈ ఘటన జరిగింది.రైల్వే ఉద్యోగి అయిన తన భర్త 50 ఏండ్ల కిందట భగవతి అమ్మ దేవాలయాన్ని నిర్మించి హిందూ సమాజానికి అప్పగించారని ముస్లిం మహిళ ఫమీదా తెలిపారు.ఈ నేపథ్యంలో దసరాను పురస్కరించుకుని మరణించిన తన భర్త నిర్మించిన ఆలయంలో అమ్మవారికి పూజలు […]

Continue Reading