ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో పార్టీ ప్లీనరీ, విజయ గర్జన సభలపై సన్నాహక సమావేశం

విజయ గర్జనకు ప్రతి కార్యకర్త తరలిరావాలి పటాన్చెరు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారుతున్న ప్రస్తుత తరుణంలో వచ్చే నెల నవంబర్ 15వ తేదీన వరంగల్ లో నిర్వహించనున్న విజయ గర్జన సభను చరిత్ర సృష్టించేలా నిర్వహిద్దమని, ప్రతి గ్రామం నుండి కార్యకర్తలందరూ ఓరుగల్లు సభకు తరలిరావాలని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లోని తెలంగాణ […]

Continue Reading

హైదరాబాద్ రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంతి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు. ఈ రోజు ప్రగతి భవన్ లో నిర్వహించిన ఈ రెండు శాఖల ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులనుద్దేశించి మాట్లాడారు.గంజాయి వినియోగం క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నదని రిపోర్ట్స్ వస్తున్న నేపథ్యంలో గంజాయి మీద తీవ్ర యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందని సీఎం అన్నారు. పరిస్థితి మరింత తీవ్రతరం కాకముందే పూర్తిగా అప్రమత్తం కావాలని, ఉన్నతస్థాయి […]

Continue Reading

గ్రామీణ ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వ పథకాలు పని తీరును పరిశీలించి న కేంద్ర బృందం

చిట్కుల్: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరును పరిశీలించేందుకు కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ తెలంగాణ లో పర్యటించింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామ పరిధిలో కేంద్ర ప్రభుత్వ పథకాలు పరిశీలనకు తమిళనాడు యూనివర్సిటీ ప్రొఫెసర్ బృందం పర్యటించింది. చిట్కుల్ గ్రామంలో లో కేంద్రప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయని కమిటీ బృందం సభ్యులు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని అభివృద్ధి, కేంద్ర నిధులు ఎలా అందుతున్నాయని, […]

Continue Reading

ఘనంగా దుర్గామాత ఊరేగింపు, నిమజ్జనం

పటాన్ చెరు దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహం ఊరేగింపు, నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా సర్పంచ్ నీలం మధు ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. డీజే పాటలతో, యువకుల నృత్యాలు, కోలాటాల మధ్య గ్రామ వీధుల గుండా దుర్గామాత ఊరేగింపు అంగరంగవైభవంగా జరిగింది. నవరాత్రులు భక్తుల పూజలందుకున్న దుర్గమ్మ తల్లికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. నిమజ్జనం […]

Continue Reading

ముహమ్మద్ ప్రవక్తలను ప్రతి ఒక్కరు అనుకరించాలి

సంగారెడ్డి మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో ముస్లింసోదరులు మిలాడినాబిని ఘనంగా జరుపుకున్నారు .ముహమ్మద్ ప్రవక్త అంటేనే కులమతాలకు అతీతంగా ఉండాలని మనిషి సహాయం చెయ్యాలని గుణాన్ని అలవర్చుకోవాలని అలాగే ముహమ్మద్ ప్రవక్తలను కూడా ప్రతి ఒక్కరు అనుకరించాలని మానవులంతా ఒక్కటే అని చాటి చెప్పిన దేవుడు అని ముస్లిం సోదరులు తెలిపారు.అనంతరం ముస్లిం సోదరులు సింగూర్ నుండి పుల్కల్ మండల వరకు భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు ర్యాలీగా తలి వెళ్లారు […]

Continue Reading

రెండు లక్షల రూపాయల విలువైన ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు పటాన్చెరు పట్టణానికి చెందిన అంజాద్ అలీ గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం స్థానిక శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే చొరవతో రెండు లక్షల రూపాయల విలువైన ఎల్ వో సి మంజూరు అయింది. సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అలీ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే జిఎంఆర్ ఎల్వోసీ అనుమతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ […]

Continue Reading

ఘనంగా ముదిరాజ్ ఆవిర్భావ వేడుకలు

రెగోడ్, మనవార్తలు : హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాల వెనుకబడిన కులాల అభివృద్ధిలో భాగంగా 1922 లో వ్యవష్టాపక అధ్యక్షులు కోరవి కృష్ణ స్వామి ముదిరాజ్ ముదిరాజ్ సంఘాన్ని ఏర్పాటు చేసి నేటికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కీర్తి శేషులు నవాడ ముత్తయ్య ముదిరాజ్ 89 వ దసరా సమ్మేళనం లో బాగానే ఈ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా మెదక్ జిల్లా రేగోడ్ మండలం లోని చౌదర్ పల్లి గ్రామంలో ఘనంగాని ర్వహించారు. […]

Continue Reading

గాలికుంటు వ్యాధి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు వర్షాకాలం లో పశువులకు వచ్చే గాలికుంటు వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం ఉచితంగా టీకాలను అందిస్తోందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. సోమవారం పటాన్చెరు మండలం నందిగామ గ్రామంలోని గోశాలలో టీకా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూక్ష్మమైన అప్తో వైరస్ నుండి గాలి ద్వారా ఈ వ్యాధి సోకుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం దూరదృష్టితో ప్రతి పశువుకు ఉచితంగా టీకా అందించేలా కార్యక్రమం […]

Continue Reading

సోమేశ్వరాలయం దేవాలయ కార్యాలయo ప్రారంభం

శేరిలింగంపల్లి శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ పరిధిలో గల నల్లగండ్ల గ్రామంలో ఉన్న సోమేశ్వరాలయాన్ని ప్రముఖ సంఘసేవకుడు ఎన్టీఆర్, సోఫాకాలని అధ్యక్షులు విట్ఠల్ కుటుంబ సభ్యుల ఆర్ధిక సహకారం నూతనంగా నిర్మించిన కార్యాలయాన్ని సోమవారం రోజు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గాంధీ, ష్టానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి లు ఆలయ కమిటీ చైర్మన్ చెన్నం రాజు ముదిరాజ్, కమిటి సభ్యులు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు . దేవాలయం అభివృద్ధి కి విఠల్ వంటి దాతలు ముందుకు […]

Continue Reading

ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆహార పంపిణీ చేసిన యువత

జోగిపేట ,మనవార్తలు : సంగారెడ్డి జిల్లలో ప్రపంచ ఆహార దినత్సవం పురస్కరించుకుని ఆదివారం రోజున జోగిపేట పట్టణంలో నిరుపేదలకు, అనారోగ్యంతో బాధపడుతు, జోగిపేట ప్రభుత్వ ఆసుత్రుల్లో వైద్యం పొందుతున్న వారికి మధ్యాహ్న భోజన పంపిణీ సమీర్, చంద్రశేఖర్, చేశారు. ఈ సందర్భంగా  ముద్దాయి పేట సమీర్ బస్వాపూర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆహార దినోత్సవాన్ని ఎక్కడ రాజకీయ నాయకులు గాని యువత కానీ ఎక్కడ జరపడం లేదు ప్రతి ఒక్కరూ  చెయ్యాలని భావించారు యువత రాజకీయాలు, మద్యానికి అలవాటుకు […]

Continue Reading