హనుమంతుడికి పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే... పటాన్ చెరు: పటాన్ చెరు పట్టణంలోని చైతన్య నగర్ కాలనీ సమీపంలోని హనుమాన్ దేవాలయంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు…
రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల ను ఆదుకోవాలి... హైదరాబాద్: కరోనా సమయంలోనూ ప్రభుత్వ శాఖ లతో సమానంగా విధులు నిర్వహించిన జర్నలిస్టు లకు ఎలాంటి సహాయం చేయకపోవటం శోచనీయమని …
విద్యార్థులందరూ ప్రమోట్.... హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1 నుండి 9 వ తరగతి విద్యార్థులను ప్రమోట్ చేసింది. కొవిడ్ నేపథ్యంలో పరీక్షలు లేకుండానే వారిని పైతరగతులకు ప్రమోట్…
రెండో రోజు సాగిన అక్రమకట్టడాల కూల్చివేతలు... పటాన్ చెరు: పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామపంచాయతీ పరిధిలో రెండోరోజు అక్రమకట్టడాల కూల్చివేతలు కొనసాగాయి. జిల్లా కలెక్టర్…
గీతం స్కాలర్ పార్థసారథికి డాక్టరేట్... పటాన్ చెరు:. నూతన సమీకృత మార్గాల ప్రణాళిక , ప్రధాన రహదారులపై రద్దీ నియంత్రణ అనే అంశంపై అధ్యయనం , విశ్లేషణ…
సంచరిస్తున్న ఎలుగుబంటి.... సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా... పుల్కల్ మండలం ఇసోజిపేట బొమ్మారెడ్డి గూడెం గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. ఎలుగుబంటి సంచారంతో రైతులు,…
పనుల్లో వేగం పెంచాలి.... - కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పటాన్ చెరు: డివిజన్ లో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కార్పొరేటర్ మెట్టు…
మగ్గబెట్టే మిక్చర్ ఎన్రైప్ ను ఆవిష్కరించిన హోంమంత్రి - పండ్లను సహజసిద్ధంగా మగ్గబెట్టే మిక్చర్ 'ఎన్రైప్' ఆవిష్కరణ - చైనా విషరసాయనాలను రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదన్న హోంమంత్రి…
జిటో ఆధ్వర్యంలో కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం... హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలతో…
పరిమళించిన మానవత్వం .... పటాన్ చెరు: 72 ఏళ్లు వృద్ధురాలు రామచంద్రాపురంలో ఓ ఆశ్రమంలో ఉంటుంది . వృదురాలికి ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆశ్ర మం నిర్వాహకులు ప్రభుత్వ…