Districts

జర్నలిస్టు సమస్యలను పోరాడే విధంగా ఏబీజే ఎఫ్ కృషి

మనవార్తలు ,మంచిర్యాల

ప్రతి ఒక్క జర్నలిస్టులు సమస్యలను పరిష్కరించే విధంగా ఏ బీ జే ఎఫ్ యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర కొర్ కమిటీ సభ్యులు పిల్లి.రవి కిరణ్ అన్నారు మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం అఖిలభారత జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం చెన్నూరు లోని చాణక్య డిగ్రీ కళాశాల లో చెన్నూరు నియోజక వర్గం ఏబీజే ఎఫ్ యూనియన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైనా రాష్ట్ర కొర్ కమిటీ సభ్యులు పిల్లి.రవి కిరణ్ జర్మలిస్టుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు .ప్రతి జర్మలిస్టు తమ వృత్తిని భాద్యత రహితంగా నిర్వహించాలని ,రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ. బీ. జే .ఎఫ్ ను విస్తరింపాజేయాలని సభ్యులందరికి సూచించారు. అలాగే జర్నలిస్టులకు ఎలాంటి సమస్యలనైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అఖిలభారత జర్నలిస్టుల ఫెడరేషన్ అనేది జర్నలిస్టుల యొక్క సంక్షేమ పథకాల కోసం జర్నలిస్టుల అభ్యున్నతికి ఎల్లవేళలా పోరాడి వారి ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.

జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైన ముందుండి ఏబిజెఫ్ ఎల్లవేళలా పోరాటం సాగిస్తుందని, అదేవిధంగా సభ్యత్వ నమోదు ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఏబిజేఫ్ సంఖ్యాబలాన్ని దేశవ్యాప్తంగా బలోపేతం చేయాలని నియోజకవర్గ అధ్యక్షుడు పళ్ళ.రాజశేఖర్ తెలిపారు.

ఈ కార్య క్రమం లో యూనియన్ సభ్యులు,గౌరవ అధ్యక్షులు,రామిడ్ల.శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సాయి , కోశాధికారి సాయి సృజన్,పుణ్ణం మధుకర్, లింగరాజు, మధునేష్, రామిళ్ళ శీను, భవిష్యత్,సంతోష్, రఘు, పులి రాజారామ్, పిట్టల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

28 minutes ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

1 day ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

4 days ago