మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్ డిమాండ్ చేశారు . ప్రత్యేక డివిజన్ సాధన కై అన్ని పార్టీల నాయకులు కలిసి చేస్తున్న రెండవ రోజు దీక్ష శిభిరాన్ని మెట్టుశ్రీధర్ సందర్శించి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు . ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణ కోసమే 73 వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామపంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని అభివృద్ది పేరుతో గ్రామలను మున్సిపాల్టీలలో విలీనం చేసి ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి పరిపాలన వ్యవస్థను తీసుకురావల్సిందిపోయీ ఇబ్బందులకు గురి చేయడం సరికాదని మెట్టుశ్రీధర్ అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి విలీన గ్రామప్రజలకు చేరువలో ఉన్న కిష్టారెడ్డిపేట కేంద్రంగా జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలని మెట్టుశ్రీధర్ కోరడం డిమాండ్ చేశారు .
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…