పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ మంచి ఓటు బ్యాంకు సాధించిందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ మహిళా ప్రధాన కార్యదర్శి నాంపల్లి పట్టణ ఇంచార్జి శ్రీమతి గోదావరి అంజిరెడ్డి అన్నారు.అధికార టీఆర్ఎస్ మునుగోడు ఉప ఎన్నికల్లో రాజకీయ ,అధికారబలంతో విచ్చలవిడిగా డబ్బు ,మద్యం పంపిణీ చేయడం పదివేల మోజార్టీతో గెలుపొందారన్నారు.ఇక ఎంపిటిసి పరిధిలోని 3042 ఓట్లు ఉండగా టీఆర్ఎస్ కు 922, బిజెపికి 1419 ఓట్లు వచ్చాయని తెలిపారు. నాంపల్లిలో బిజెపికి 497 ఓట్లు మెజార్టీ సాధించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఇదే మండలంకి టి ఆర్ ఎస్ పార్టీ నుండి మంత్రి తలసాని శ్రీనివాస్ ఇంచార్జి గా వ్యవహరించారని తెలిపారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మండలం లో బిజెపి భారీ మెజారిటీ సాధించిందని గోదావరి అంజిరెడ్డి తెలిపారు. నాంపల్లిలో బీజేపీ పార్టీకి అత్యధిక ఓట్లు సాధించేందుకు ప్రయత్నించిన గోదావరి అంజిరెడ్డిని పటాన్ చెరు బిజెపి నాయకులు , కార్యకర్తలు అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…