Telangana

మునుగోడు నాంపల్లిలో బిజెపికి 497 భారీ మెజారిటీ : రాష్ట్ర బీజేపీ మాజీ మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ మంచి ఓటు బ్యాంకు సాధించిందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ మహిళా ప్రధాన కార్యదర్శి నాంపల్లి పట్టణ ఇంచార్జి శ్రీమతి గోదావరి అంజిరెడ్డి అన్నారు.అధికార టీఆర్ఎస్ మునుగోడు ఉప ఎన్నికల్లో రాజకీయ ,అధికారబలంతో విచ్చలవిడిగా డబ్బు ,మద్యం పంపిణీ చేయడం పదివేల మోజార్టీతో గెలుపొందారన్నారు.ఇక ఎంపిటిసి పరిధిలోని 3042 ఓట్లు ఉండగా టీఆర్ఎస్ కు 922, బిజెపికి 1419 ఓట్లు వచ్చాయని తెలిపారు. నాంపల్లిలో బిజెపికి 497 ఓట్లు మెజార్టీ సాధించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఇదే మండలంకి టి ఆర్ ఎస్ పార్టీ నుండి మంత్రి తలసాని శ్రీనివాస్ ఇంచార్జి గా వ్యవహరించారని తెలిపారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మండలం లో బిజెపి భారీ మెజారిటీ సాధించిందని గోదావరి అంజిరెడ్డి తెలిపారు. నాంపల్లిలో బీజేపీ పార్టీకి అత్యధిక ఓట్లు సాధించేందుకు ప్రయత్నించిన గోదావరి అంజిరెడ్డిని పటాన్ చెరు బిజెపి నాయకులు , కార్యకర్తలు అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

3 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

3 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

3 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago