మనవార్తలు ,హైదరాబాద్:
వినియోగదారులకు మరిన్ని ఆధునిక ఉత్పత్తులు అందించడంలో భాగంగా సెరామిక్ టైల్స్ తయారీ కంపెనీ హెచ్ అండ్ ఆర్. జాన్సన్ (ఇండియా) హైదరాబాద్లో ఏకంగా మూడు వేల కొత్త టైల్ డిజైన్లను ప్రదర్శించింది. ఇక్కడి నోవాటెల్ హోటల్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ప్రిజం జాన్సన్ యెక్క విభాగమైన హెచ్ అండ్ ఆర్ జాన్సన్ (ఇండియా) ఆధ్వర్యంలో మేగా ప్రదర్శన నిర్వహించించి. ప్రిజం జాన్సన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ అగర్వాల్ టైల్ డిజైన్స్ ప్రదర్శన ద్వారా ఆవిష్కరించారు. హెచ్ఆర్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సీఈఓ శరత్ చందక్, హెచ్ఆర్ డివిజన్ టైల్స్ బిజినెస్ ప్రెసిడెంట్ విజయ్ మిశ్రా లు కూడా ఆయన తో ఉన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…