మహిళల పట్ల వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వం
సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు ఆశాలత ఇష్టా విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్ తులసి, రజిత మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మహిళల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు,ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు ఆశాలత,ఇష్టా విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్ తులసి, రజిత లు అన్నారు. సిఐటియు, ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో పటాన్ చెరు శ్రామిక్భవన్ లో కేంద్ర ప్రభుత్వ విధానాలు మహిళలపై ప్రభావం అనే అంశంపై నిర్వహించిన సెమినార్ […]
Continue Reading