లేబర్ కోడ్స్ తో కార్మికుల హక్కుల మీద దాడి సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ తో కార్మికుల హక్కుల మీద తీవ్రమైన దాడి అని సిఐటి రాష్ట్ర కమిటీ సభ్యులు కేవరాజయ్య కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. శుక్రవారం మండలములోని ఐడిఏ పాశమైలారంలోని సీనర్జీ, పార్లే, వ్యాగువాల్స్ తదితర పరిశ్రమలలో 12న జరిగే సమ్మె సందర్భంగా గేటు మీటింగ్ లు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పై కార్మికులు ,కూలీలు, రైతులు తెగించి […]

Continue Reading

గీతం స్కాలర్ జి.రాంబాబుకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఫార్మాస్యూటికల్ పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ పరిశోధక విద్యార్థి రాంబాబు గుగులోతును డాక్టరేట్ వరించింది. ‘సంభావ్య క్యాన్సర్ నిరోధక, సూక్ష్మజీవుల నిరోధక కారకాలుగా అజాహెటెరోసైకిల్ కలిగిన ఫార్మకోఫోర్ల రూపకల్పన, సంశ్లేషణ’పై ఆయన అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ అధ్యయనం ట్యూబులిన్ పై కోల్చిసిన్-బైండింగ్ […]

Continue Reading