జాతీయస్థాయి క్రీడలకు కేంద్రంగా పటాన్చెరు – ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
అట్టహాసంగా ప్రారంభమైన జాతీయస్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు వివిధ రాష్ట్రాల నుండి హాజరైన 250 మంది బాడీ బిల్డర్స్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: పటాన్చెరులో జాతీయస్థాయి బాడీ బిల్డింగ్ పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో జిఎంఆర్ జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలు కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి […]
Continue Reading