రసాయన శాస్త్రంలో ఒగ్గు సుజనకి పీహెచ్ డీ
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఒగ్గు సుజన డాక్టరేట్ కు అర్హత సాధించారు. క్యాన్సర్ నిరోధక ఏజెంట్లుగా కొత్త ట్రైజైన్ ఉత్పన్నాలు: రూపొందించడం, సంశ్లేషణ, జీవ-మాలిక్యులర్ డాకింగ్ అధ్యయనాలు చేసి, ఆమె సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మాలెంపాటి శ్రీమన్నారాయణ శనివారం విడుదల చేసిన ప్రకటనలో […]
Continue Reading