రసాయన శాస్త్రంలో ఒగ్గు సుజనకి పీహెచ్ డీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఒగ్గు సుజన డాక్టరేట్ కు అర్హత సాధించారు. క్యాన్సర్ నిరోధక ఏజెంట్లుగా కొత్త ట్రైజైన్ ఉత్పన్నాలు: రూపొందించడం, సంశ్లేషణ, జీవ-మాలిక్యులర్ డాకింగ్ అధ్యయనాలు చేసి, ఆమె సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మాలెంపాటి శ్రీమన్నారాయణ శనివారం విడుదల చేసిన ప్రకటనలో […]

Continue Reading

ఎల్లయ్య గారి మరణం కార్మిక రంగానికి తీరని లోటు..గూడెం మహిపాల్ రెడ్డి

ఎల్లయ్య పార్తివ దేహానికి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి : కార్మిక నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు ఎల్లయ్య గారి మరణం కార్మిక రంగానికి తీరని లోటని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఎల్లయ్య గారి మరణ వార్త తెలిసిన వెంటనే..అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కృష్ణారెడ్డిపేట గ్రామ పరిధిలో గల ఎల్లయ్య నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి ఘన నివాళులు అర్పించారు. బిహెచ్ఎల్ తో పాటు వివిధ […]

Continue Reading