ప్రజాస్వామ్యం కల్పించిన హక్కులను రక్షించుకోవడానికి పోరాటాలకు సిద్ధం కావాలి

సెమినార్ లో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య ఆనాటి ఎమర్జెన్సీని తలపిస్తున్న మోడీ ప్రభుత్వం ఎఏటికి ఆ ఏడు కొండంతలగా పెరుగుతున్న పెట్టుబడుదారుల ఆస్తులు ప్రజాస్వామ్య హక్కుల రక్షణ కోసం, జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మె జయప్రదం చెయ్యండి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రజాస్వామ్యం కల్పించిన హక్కులను రక్షించుకోవడానికి పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య ప్రజానికం, కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. బుధవారం […]

Continue Reading

జూలై 19న గీతం 16వ స్నాతకోత్సవం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవ వేడుకను జూలై 19, 2025న (శనివారం) హైదరాబాదు ప్రాంగణంలోని ప్రతిష్టాత్మక శివాజీ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్ డాక్టర్ డి. గుణశేఖరన్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్, సైన్స్, ఫార్మసీ, హ్యుమానిటీస్, ఆర్కిటెక్చర్ తో సహా వివిధ విభాగాలలో 2024-25 విద్యా సంవత్సరంలో పట్టభద్రులైన విద్యార్థులు ఈ వేడుకలలో పాల్గొనడానికి అర్హులని ఆయన తెలియజేశారు.అర్హత కలిగిన విద్యార్థులు జూలై 14, […]

Continue Reading