మంజీందర్ సింగ్ ఫుల్ కు కెమిస్ట్రీలో పీహెచ్ డీ
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి మంజీందర్ సింగ్ ఫుల్ డాక్టరేట్ కు అర్హత సాధించారు. నిరంతర ప్రవాహ రసాయన శాస్త్రాన్ని ఉపయోగించి కీలకమైన క్రియాశీల ఔషధ పదార్థాల (ఏపీఐలు) సంశ్లేషణపై ఆయన అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ రాంబాబు గుండ్ల, సహ-సూపర్ వైజర్ పీఐ ఆగ్రో […]
Continue Reading