కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం నీలం మధు ముదిరాజ్
మాట ఇచ్చి నిలబెట్టుకున్న రాహుల్ గాంధీ సీఎం రేవంత్ చొరవతో బలహీన వర్గాలకు మంత్రి వర్గంలో ప్రాధాన్యం ముదిరాజ్ లకు పెద్ద పీట వేసిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లోను అన్నివర్గాలకు ప్రాధాన్యత రాహుల్ గాంధీ, రేవంత్,పీసీసీ చిత్రపటాలకు పాలాభిషేకం పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. తెలంగాణ మంత్రి వర్గ కూర్పులో […]
Continue Reading