గీతంలో బీటెక్ తో పాటు మైనర్ డిగ్రీ

2025-26 విద్యా సంవత్సరం నుంచి ఆరంభం వెల్లడించిన డీన్&డైరెక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్.శాస్త్రి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి కోర్ బి.టెక్ తో పాటు మైనర్ డిగ్రీలను ప్రారంభించనున్నట్టు గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్, కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ రామశాస్త్రి వేదాల వెల్లడించారు. తొలి ఏడాది బి.టెక్ విద్యార్థులతో శనివారం ఆయన ముఖాముఖి నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ శాస్త్రి మాట్లాడుతూ, తాము చేస్తున్న ఈ ప్రయత్నం […]

Continue Reading

ఆహారోత్పత్తుల రంగంలో రూ.16వేల కోట్ల పెట్టుబడులు : శ్రీధర్‌బాబు

– ఫుడ్‌ ఎ‘ఫెయిర్‌’ 2వ ఎడిషన్‌ పోస్టర్‌ ఆవిష్కరించిన మంత్రి – జూన్‌ 12 నుంచి 3 రోజుల సందడి.. దేశంలోని ఆహార ఉత్పత్తిదారులు,, టాప్‌ చెఫ్స్‌ నగరానికి… మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :  బ్లిట్జ్‌ ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం, హైటెక్స్‌ ఎగ్జిబిషన్ సహకారంతో, తెలంగాణ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ ప్రధాన భాగస్వామిగా ఫుడ్‌ ఎ ఫెయిర్‌ 2వ ఎడిషన్‌ నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో జూన్‌ 12 నుంచి […]

Continue Reading

హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పటాన్‌చెరు పట్టణంలోని వివిధ కాలనీలలో గల దేవాలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు, విజయోత్సవ ర్యాలీలలో పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో మాజీ ఎంపీపీ గాయత్రి పాండు ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ విజయోత్సవ ర్యాలీ, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను ప్రారంభించారు. భగవంతుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు […]

Continue Reading