వుడ్ షాట్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభం

-భవిష్యత్ ఛాంపియన్ల సృష్టికి శ్రీకారం మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : హైదరాబాద్‌లో మరో బ్యాడ్మింటన్‌ అకాడమీ ప్రారంభమయ్యింది. వుడ్ షాట్ పేరుతో అత్యాధునిక శిక్షణా సౌకర్యాల‌తో బ్యాడ్మింటన్ అకాడమీకి శ్రీకారం చుట్టారు. ఇది తెలంగాణ‌ క్రీడా అభివృద్ధిలో ముఖ్యమైన మైలురాయిగా మారింది. అకాడమీ ప్రపంచ స్థాయి కోచింగ్, అత్యాధునిక మౌలిక సదుపాయాలు మరియు ఔత్సాహిక బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు సానుకూల‌మైన‌ వాతావరణాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ప్రఖ్యాత బ్యాడ్మింటన్ ఆటగాళ్ళు, కోచ్‌లు […]

Continue Reading

క‌నుల పండువ‌గా ఎల్ల‌కొండ శ్రీ పార్వ‌తీ ప‌ర‌మేశ్వ‌ర స్వామి బ్ర‌హోత్స‌వాలు

వికారాబాద్ ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ‌లోని వికారాబాద్ జిల్లా న‌వాబుపేట మండ‌లంలోని ఎల్లకొండ శ్రీ పార్వ‌తీ ప‌ర‌మేశ్వ‌ర స్వామి జాత‌ర బ్ర‌హ్మోత్స‌వాలు క‌నుల‌పండువ‌గా సాగుతున్నాయి. శివరాత్రి పండుగ రోజున ప్రారంభ‌మ‌యిన ఈ ఉత్స‌వాలు మార్చి 12 వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని ఆలయ ధర్మకర్త మండలి అధ్యక్షులు పళ్ళ భరత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ,ఏపీతో పాటు క‌ర్నాట‌క ,మ‌హారాష్ట్ర‌ల నుండి వ‌చ్చే భ‌క్తుల సౌక‌ర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు .మహాశివరాత్రి రోజున స్వామి […]

Continue Reading

ఆహారం విభజిస్తుంది, ఏకం చేస్తుంది

ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న న్యూఢిల్లీలోని జేఎన్ యూ ప్రొఫెసర్ మహాలక్ష్మి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆహారం కేవలం జీవనోపాధి కంటే చాలా ఎక్కువ అని, అది మధ్యవర్తిత్వం చేస్తుంది, విభజిస్తుంది, ఏకం చేస్తుంది, సహజీవనాన్ని అనుమతిస్తుందని న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని చరిత్ర అధ్యయన కేంద్రం ప్రొఫెసర్ ఆర్. మహాలక్ష్మి పేర్కొన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ‘అన్నం బ్రహ్మోపస్థే’ అనే అంశంపై సోమవారం ఆమె ఆతిథ్య ఉపన్యాసం […]

Continue Reading

నెల్లూరులో గోయాజ్ లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ ను ప్రారంభించిన సినీనటి అనుపమ పరమేశ్వరన్

నెల్లూరు ,మనవార్తలు ప్రతినిధి : నెల్లూరు మినీ బైపాస్ రోడ్ లోని గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ షోరూంను ప్రారంభించిన సినీనటి అనుపమ పరమేశ్వరన్ అనంతరం ఆమె మాట్లాడుతూ నాకు సిల్వర్ జ్యువెలరీ లో ట్రెడిషనల్ జ్యువెలరీ ఇష్ట పడతాను నాకు నెల్లూరు చేపల కూర అంటే చాలా ఇష్టం వేడి వేడి అన్నం లో చేపల పులుసు వేసుకొన్ని తిన్నటాను త్వరలో రెండు కొత్త సినిమాలు పరదా మరియు డ్రాగన్ తో వస్తున్నాను అని తెలిపారు.మన్నికైన నాణ్యత […]

Continue Reading

భూకంపాలను తట్టుకునే నిర్మాణాలను రూపొందించాలి

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో సూచించిన డాక్టర్ దఫేదార్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భూకంప నిరోధకంగా కాకుండా, భూకంపాలను తట్టుకోగలిగేలా, లేదా భూకంప నిరోధకతను కలిగి ఉండేలా ఆర్ సీసీ నిర్మాణాలను రూపొందించాలని షోలాపూర్ లోని ఎన్.కే. ఆర్చిడ్ ఇంజనీరింగ్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ జే.బీ.దఫేదార్ సూచించారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘భూకంపాల సమయంలో నిర్మాణాల పనితీరు, ప్రవర్తన’ అనే అంశంపై శనివారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం […]

Continue Reading