గురుజాల శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీజయనాగేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు

ఎమ్మిగనూరు ,మనవార్తలు ప్రతినిధి : మహా శివరాత్రిని పురస్కరించుకుని బుధవారం ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలంలో గురుజాల గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం శివనామస్మరణతో మార్మోగింది. ఈ సందర్బంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి   స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివాలయంలోని శివలింగానికి అభిషేకాలు చేశారు. ఈ మేరకు ఆలయంలో భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి   పాల్గొని వడ్డించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే […]

Continue Reading

గీతంలో అనువాదంపై జాతీయ కార్యశాల

వక్తలుగా ప్రముఖ విద్యా సంస్థల ప్రొఫెసర్లు సదస్యులుగా పాల్గొంటున్న ప్రతిష్టాత్మక సంస్థల ప్రతినిధులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్)లోని ఆంగ్ల, ఇతర భాషల విభాగం ఆధ్వర్యంలో ‘అనువాదం: చరిత్ర, తేడాలు, పునరుద్ధరణలు’ అనే అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల జాతీయ వర్క్ షాపును డైరెక్టర్ ప్రొఫెసర్ సన్నీ జోస్ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సదస్యులకు సూచించారు.ఈ రంగంలోని ప్రముఖ పండితులు, […]

Continue Reading

నాణ్యత ప్రమాణాలతో ఇష్టా జూనియర్ కళాశాల నిర్వహణ

ఇష్టా జూనియర్ కళాశాల ఆకస్మిక తనిఖీ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నాణ్యత ప్రమాణాలతో నే ఇష్టా జూనియర్ కళాశాల నిర్వహణ కొనసాగుతున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ జిల్లా అధికారి (డిఐఈఓ)గోవింద్ రామ్ పేర్కొన్నారు. పటేల్ గూడ లోని ఇష్టా జూనియర్ కళాశాలలో నాసిరకం భోజనం వడ్డిస్తున్నారనే వచ్చిన వార్తలపై మంగళవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి గోవింద్ రామ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్ ను పరిశీలించడంతోపాటు […]

Continue Reading

గీతంలో ‘పట్టణ స్థిరత్వానికి మూలస్థంభాలు’పై అధ్యాపక శిక్షణ

ఆర్కిటెక్చర్ కౌన్సిల్ (సీవోఏ) సౌజన్యంతో నిర్వహణ అర్హులకు ధ్రువీకరణ పత్రాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (సీవోఏ) సహకారంతో హైదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (జీఎస్ఏ), ‘పట్టణ స్థిరత్వానికి మూలస్థంభాలు’పై అధ్యాపక శిక్షణా కార్యక్రమాన్ని (టీటీపీ) మార్చి 17 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనుంది. ఇది నేటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో స్థిరమైన పట్టణ అభివృద్ధి యొక్క కీలకమైన అవసరాన్ని పరిష్కరిస్తుందని విశ్వసిస్తున్నారు.పూణేలోని సీవోఏ-టీఆర్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ […]

Continue Reading

“వీలైక్ మేకప్ మరియు హెయిర్ అకాడమీ” బ్యూటీ ప్రొఫెషనల్స్ యొక్క భవిష్యత్తును రూపుదిద్దడానికి మార్గదర్శి

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ‘ బ్యూటీ ఎడ్యుకేషన్ మరియు ట్రైనింగ్‌ లో కొత్త శకానికి నాంది పలుకుతూ యూసుఫ్‌గూడ లోని వీలైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ బ్రైడల్, మేకప్, హెయిర్ స్టైలింగ్, కాస్మోటాలజీ, స్కిన్‌కేర్ మరియు వెల్‌నెస్‌లో నైపుణ్యం పైన సదస్సు నిర్వహించారు ఇప్పటి తరంతో పాటు తదుపరి తరం నిపుణులను ప్రోత్సహించడానికి, సమగ్ర పాఠ్యప్రణాళిక, అత్యాధునిక సౌకర్యాలు మరియు పరిశ్రమ-ప్రముఖ బోధకుల బృందంతో, వీలైక్ సాంకేతిక నైపుణ్యం మరియు సృజనాత్మక విశ్వాసంతో […]

Continue Reading

గీతంలో విజయవంతంగా ముగిసిన ‘కళాభావన ఆలోచనల కళ’ కార్యశాల

ప్రధాన శిక్షకుడిగా ప్రముఖ ఆర్కిటెక్ట్, అర్బన్ డిజైనర్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నిశాంత్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, హైదరాబాద్ లో ‘కళా భావన ఆలోచనల కళ’ అనే అంశంపై ఇటీవల నిర్వహించిన రెండు రోజుల కార్యశాల విజయవంతంగా ముగిసినట్టు కార్యక్రమ సమన్వయకర్తలు రమ్య గీతిక, ఏ.సంకీర్తన సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇది విద్యార్థుల సృజనాత్మక ఆలోచన, ప్రభావవంతమైన ఆలోచనల అభివృద్ధిపై అవగాహనను మరింతగా పెంచడానికి రూపొందించినట్టు వారు తెలిపారు.ప్రముఖ […]

Continue Reading

పట్టభద్రులు కాంగ్రెస్ వైపే నీలం మధు ముదిరాజ్

ఏడాదిలో 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో వేల మందికి ఉపాధి కల్పన యువతకు నైపుణ్యాల కల్పనకు స్కిల్ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ కు పట్టం కట్టండి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రతిక్షణం నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాటం చేస్తూ ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ఒక ఏడాదిలోనే 56వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చిన కాంగ్రెస్ […]

Continue Reading

లబ్దిదారులకు సీఎం రిలీప్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ

ఎమ్మిగనూరు ,మనవార్తలు ప్రతినిధి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో పాలన కొనసాగుతోందని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఎమ్మిగనూరు శాసనసభ్యులు జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురికి సిఎం సహాయ నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని(చెక్కులు) కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర రెడ్డి పంపిణీ చేశారు.నియోజకవర్గంలోని ఎమ్మిగనూరు, నందవరం, గోనెగొండ్ల మండలలాకు చెందిన 18 మంది లబ్దిదారులకు […]

Continue Reading

ఏసియా జ్యూవలరీ ఎక్సిబిషన్ ను పారంభించిన సినీ నటులు రాశి సింగ్ , కామాక్షి భాస్కర్ల

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ‘ అందమైన ముద్దుగుమ్మలు బంగారు వజ్రాభరణాల కలెక్షన్స్ తో మెరిసి పోయారు. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో ఏర్పాటు చేసిన ఏసియా జువెల్ షోను సినీ నటులు రాశి సింగ్ , కామాక్షి భాస్కర్ల ప్రారంభించారు. దేశంలోని ప్రముఖ బంగారు వజ్రభరణాల వ్యాపారులు ఒకేచోట తమ కలెక్షన్స్ను అందుబాటులో ఉంచడం అభినందనీయమని రాశిసింగ్ అన్నారు. పెళ్లిళ్లు పండగ సీజన్ ను పురస్కరించుకొని అన్ని బ్రాండ్స్ ఒకే వేదికపై తీసుకురావడం సంతోషంగా ఉందని […]

Continue Reading

ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చుకోవాలి: నీలం మధు ముదిరాజ్

దేవాలయాల నిర్మాణంతో ఆధ్యాత్మిక శోభ ఇస్నాపూర్ లో పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రారంభోత్సవం హాజరైన శ్రీశ్రీశ్రీ మాధవనంద సరస్వతి స్వామి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : దేవాలయాల నిర్మాణంతో గ్రామాలలో ఆధ్యాత్మిక శోభ నెలకొంటుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.శనివారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో నీలం మధు ముదిరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ […]

Continue Reading