ఘ‌నంగా రెసోనెన్స్ గురుకుల స్కూల్ వార్షికోత్స‌వ వేడుక‌లు

విద్యార్థులు విద్య‌తో పాటు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి – సినీన‌టుడు త‌నికెళ్ళ భ‌ర‌ణి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్య‌తో పాటు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సినీన‌టుడు,ర‌చ‌యిత‌,ద‌ర్శ‌కుడు త‌నికెళ్ళ భ‌ర‌ణి అన్నారు .సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలోని రెసోనెన్స్ గురుకుల స్కూల్ వార్షికోత్స‌వ వేడుక‌ల‌కు ఆయ‌న ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు. త‌ల్లిదండ్రుల త‌ర్వాత గురువుకు పెద్ద‌లు రెండో స్థానాన్ని ఇచ్చారని చ‌దువు చెప్పిన గురువుల‌ను గౌర‌వించుకోవాల‌ని హిత‌వు ప‌లికారు .ఈ సందర్భంగా రెసోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, తెలంగాణ […]

Continue Reading

హైద‌రాబాద్ ఖాజాగూడలో మంగ‌ళ జ్యూవెల‌రీ షోరూంను ప్రారంభించిన న‌టి వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : కుంద‌న్ ,పోల్కీ, డైమండ్ జ్యూవెల‌రీ క‌లెక్ష‌న్స్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయ‌ని సినీన‌టి వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ అన్నారు .హైద‌రాబాద్ ఖాజాగూడ‌లో నూత‌నంగా ఏర్పాటు చేసిన మంగ‌ళ జ్యూవెల‌రీ షోరూంను ఆమె లాంచ్ చేశారు. క‌స్ట‌మ‌ర్లు కోరుకున్న రీతిలో బంగారు వ‌జ్రాభ‌ర‌ణాల‌ను త‌యారు చేసి అందించ‌డం త‌మ ప్ర‌త్యేక‌త అని సంస్థ ప్ర‌తినిధి ప్ర‌మీల తెలిపారు . బంగారు వ‌జ్రాభ‌ర‌ణాలు ధ‌రించి మోడ‌ల్స్ ఫోటోల‌కు ఫోజులు ఇచ్చారు .అనంత‌రం నిర్వ‌హించిన ఫ్యాష‌న్ షో క‌నువిందు […]

Continue Reading

సందడిగా మెరివాగంజా కార్నివాల్‌

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : విద్యార్థుల ఆట, పాటలతో మాదాపూర్‌లోని మెరీడియన్‌ స్కూల్‌లో ఆదివారం జరిగిన మెరివాగంజా–2025 కార్నివాల్‌ సందడిగా జరిగింది. ఈ కార్నివాల్‌లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారని పాఠశాల ప్రిన్సిపాల్‌ కరణం భవాని తెలిపారు. మెరివాగాంజ కార్నివాల్‌–2025 లో భాగంగా విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్‌ మాబ్‌ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఓ జాతర వాతావరణాన్ని తలపించేలా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు రోజంతా ఉత్సాహంగా గడిపారు. సవారీలు, ఇంటరాక్టివ్‌ బోర్డు ఆటలు, లక్కీ […]

Continue Reading

విజయవంతంగా ముగిసిన ప్రమాణ-2025

-అలరించిన సాంకేతిక-సాంస్కతికోత్సవాలు – విద్యార్థులలో మిన్నంటిన కోలాహలం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న వార్షిక సాంకేతిక-సాంస్కృతికోత్సవాలు ఆదివారం నిర్వహించిన ఈడీఎం – డీజే నైట్ తో విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాలలో విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల విద్యార్థులు తమ ప్రతిభ, నైపుణ్యాలను ప్రదర్శించి, ప్రేక్షకుల మన్ననలను చూరగొనడమే గాక, బోలెడంత ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసుకున్నారు.ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సంగారెడ్డి జిల్లా ఎస్పీ […]

Continue Reading