ఘనంగా రెసోనెన్స్ గురుకుల స్కూల్ వార్షికోత్సవ వేడుకలు
విద్యార్థులు విద్యతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి – సినీనటుడు తనికెళ్ళ భరణి పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని సినీనటుడు,రచయిత,దర్శకుడు తనికెళ్ళ భరణి అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని రెసోనెన్స్ గురుకుల స్కూల్ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తల్లిదండ్రుల తర్వాత గురువుకు పెద్దలు రెండో స్థానాన్ని ఇచ్చారని చదువు చెప్పిన గురువులను గౌరవించుకోవాలని హితవు పలికారు .ఈ సందర్భంగా రెసోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, తెలంగాణ […]
Continue Reading