జిహెచ్ఎంసి కార్మికుల సేవలు మరువలేనివి _ ఎం.డి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు పట్టణానికి గత 40 సంవత్సరాలుగా అంకితభావంతో సేవలు అందించిన ట్రాక్టర్ డ్రైవర్ సత్తయ్య మరియు నీటిపారుదల శాఖలో అప్రతిమ సేవలు అందించిన రాములును, రిటైర్మెంట్ సందర్భంగా ఘనంగా సన్మానించారు. పటాన్చెరు పట్టణానికి దేవేందర్ రాజు సర్పంచ్ ఉన్న సమయంలో అంకితభావంతో పనిచేసి రిటైర్ అయిన సందర్భంగా యండిఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో శాలువాతో సత్కారం చేసి, వారి సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూపటాన్చెరు పట్టణ అభివృద్ధిలో వీరి సేవలు […]

Continue Reading

క్లినికల్ రీసెర్చపై విజయవంతంగా ముగిసిన కార్యశాల

డేటా మేనేజ్ మెంట్, మెడికల్ రైటింగ్, ఫార్మకోవిజిలెన్ పై మార్గనిర్ధేశం చేసిన క్లినోసోల్ సీఈవో పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కెరీర్ గైడెన్స్ సెంటర్ (సీజీసీ) సహకారంతో గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో గురు-శుక్రవారాలలో ‘క్లినికల్ రీసెర్చ్, క్లినికల్ డేటా మేనేజ్ మెంట్, ఫార్మకోవిజిలెన్స్, అండ్ మెడికల్ రైటింగ్’పై నిర్వహించిన రెండు రోజుల కార్యశాల విజయవంతంగా ముగిసింది. ఈ రంగంలో పేరొందిన క్లినోసోల్ రీసెర్చ్ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ వర్క్ షాపులో ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి […]

Continue Reading

మతసామరస్యానికి ప్రతీక పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మినీ ఇండియా గా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణానికి చెందిన జిఎంఆర్ యువసేన నాయకుడు సోహెల్ బృందం ఆధ్వర్యంలో అజ్మీర్ దర్గా వెళ్తున్న సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో చదర్ కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం దర్గాకు చదర్ ను సమర్పించారు. అల్లా ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. […]

Continue Reading