ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మల్లన్న స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. పటాన్చెరు మండలం పోచారం గ్రామంలో సోమవారం నిర్వహించిన శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం జాతర కార్యక్రమాల్లో నీలం మధు ముదిరాజ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ జాతరలు ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి ని […]

Continue Reading

పూర్తి పారదర్శకతతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టారని, పూర్తి పారదర్శకతతో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో.. హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఇందిరమ్మ నమూనా గృహ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల […]

Continue Reading

బ్యాక్టీరియా సంక్రమణలను ఎదుర్కోవచ్చు

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన నైపర్ ప్రొఫెసర్ పీవీ భరతం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నూతన చికిత్సా లక్ష్యాల ద్వారా బ్యాక్టీరియా సంక్రమణలను ఎదుర్కోవచ్చని మొహాలిలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) ప్రొఫెసర్ పీ.వీ.భరతం అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ‘యాంటీబాక్టీరియల్స్ టార్గెటింగ్ ఎఫ్టీఎస్ జెడ్ ’ అనే అంశంపై సోమవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసనం చేశారు.కణ విభజనలో కీలక పాత్ర పోషించే బ్యాక్టీరియా సైటోస్కెలెటల్ ప్రొటీన్ […]

Continue Reading

మల్లన్న ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఘనంగా బండల మల్లన్న జాతర మహోత్సవం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ కేతకి రేణుక ఎల్లమ్మ మల్లికార్జున స్వామి దేవాలయంలో నిర్వహించిన స్వామి వారి కళ్యాణ మహోత్సవం, జాతరలో ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులు ముఖ్య అతిథులుగా […]

Continue Reading

రానున్న అన్ని ఎన్నికల్లో బిజెపి జెండా ఎగుర వేస్తాం – గోదావరి అంజిరెడ్డి

– కృష్ణ మూర్తి చారి ఆధ్వర్యంలో బిజెపి లో చేరికలు మన వార్తలు, శేరిలింగంపల్లి : రానున్న అన్ని ఎన్నికల్లో బిజెపి జెండా ఎగుర వేస్తామని సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గం లో గల 111 భారతి నగర్ డివిజన్ లోని హెచ్ ఐ జీ కాలనీ లో బిజెపి సీనియర్ నాయకులు కంజర్ల కృష్ణ మూర్తి చారి ఆధ్వర్యంలో పలువురు బిజెపి పార్టీ లో చేరారు. ఈ […]

Continue Reading

సీ సా స్పేసెస్‌తో సానియా మిర్జా భాగ‌స్వామ్యం

చిన్నారుల ఆరోగ్యం, ఫిట్నెస్‌పై ప్ర‌త్యేక దృష్టి మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ఇప్పుడు పిల్లలంతా కంప్యూట‌ర్ల‌కు, ఐపాడ్‌కు అతుక్కుపోతున్నారు, అన్నం తినేట‌ప్పుడు ఐపాడ్ చేతిలో లేకుంటే వారికి ముద్ద దిగ‌డం లేదు  ఒక త‌ల్లిగా నేను కూడా ఇదే స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నాను.  అయితే పిల్ల‌ల‌కు ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం, మంచి ఆరోగ్యం, ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో చ‌దువు అనేది ఎంతో ముఖ్యం. శ్రీ‌జ కొణిదెల‌, స్వాతి గునుపాటి ఏర్పాటుచేసిన సీ సా స్పేసెస్‌లో ఇప్పుడు నేను భాగ‌స్వామురాలిని అవుతున్నాను. […]

Continue Reading