గీతంలో క్రీడలు, బృంద స్ఫూర్తిని చాటే ‘లక్ష్య’ ప్రారంభం
క్రీడా జ్యోతిని వెలిగించి, వేడుకలు ప్రారంభించిన ప్రోవీసీ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ (జీఎస్బీ) హైదరాబాద్ లో రెండు రోజుల అంతర్ కళాశాల క్రీడా పోటీలను ‘లక్ష్య-2024’ పేరిట గురువారం సగర్వంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు క్రీడా జ్యోతిని వెలిగించి, పోటీలు ప్రారంభమైనట్టు లాంఛనంగా ప్రకటించారు. విద్యార్థులంతా వివిధ క్రీడలలో పాల్గొనేలా ప్రోత్సహించడంతో పాటు బృంద […]
Continue Reading