ఎమ్మెల్సీ కవిత ను ప్రైవేట్ ఉద్యోగుల సంఘం నాయకులు
శేరిలింగంపల్లి , మనవార్తలు ప్రతినిధి : ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్రా నాయకులు కలిసి కాంగ్రెస్ పార్టీ స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ చట్టం అమలు చేయాలనీ కోరుతూ జాగృతి అధ్యక్షురాలు ఏమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను తన నివాసంలొ కలిసి వినతి పత్రం అందజేశారు. తెలంగాణా ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్రా నాయకులు కలిసి కాంగ్రెస్ పార్టీ స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ చట్టం అమలు చేస్తామని మేనిఫెస్టో లొ పెట్టడం జరిగిందని, కావున మీరు […]
Continue Reading