కాంగ్రెస్ పార్టీ కి ఆకర్షితులై భారీగా చేరికలు

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ మాజీ కౌన్సిలర్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సునీత ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పటేల్ రమేష్ రెడ్డి మరియు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఎం. బి. సి చైర్మన్ జరిపేటి జైపాల్ ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి 300 మంది మహిళలు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షులు ఆలీ, యువజన కాంగ్రెస్ శేరిలింగంపల్లి అధ్యక్షులు సౌందర్య […]

Continue Reading

ప్రతీ మండలానికి ఒక మిల్లెట్స్ రిసోర్స్ పర్సన్ నియామకం

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం గురించి, ఆహార విధానాల గురించి వివరిస్తూ, చిరు ధాన్యాల విలువలను తెలియజేస్తూ ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన మిల్లెట్స్ మీడియా పోర్టల్, www.millets.news మాదాపూర్ వెస్ట్ సైడ్ హోటల్ లో శనివారం రోజు ఔత్సాహిక వ్యాపార వేత్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంగా www.millets.news డైరెక్టర్ శ్రీనివాస్ శరకడం రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ ప్రోడక్ట్ ఉత్పత్తి దారులను ఉద్దేశించి […]

Continue Reading

గచ్చిబౌలి డివిజన్ లో బిఆరెస్ శ్రేణుల ప్రచారం

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని గచ్చిబౌలి డివిజన్ మధురా నగర్ మరియు ప్రశాంత్ హిల్స్ కాలనీ లలో గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమ్మిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపు కొరకు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. తెలంగాణ వాణి ని పార్లమెంట్ లో వినిపించాలి అంటే కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిoచారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు ఏరియా […]

Continue Reading

పటాన్చెరులో ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ ప్రజల ఆత్మ ప్రతీక బీఆర్ఎస్ పార్టీ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహ సమీపంలో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ..ఒక్కడితో మొదలైన బి ఆర్ ఎస్ ప్రస్థానం, ఉదృతమై ఉప్పెనగా మారి స్వరాష్ట్ర కలను సాకారం చేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు […]

Continue Reading

హైదరాబాద్‌లో ప్రముఖ అతిథులతో కలిసి ఇండియన్ హెరిటేజ్ ఆర్ట్ టూర్ ‘శిల్పాభా’ ప్రారంభం

మనవార్తలు ,హైదరాబాద్:  భారతదేశపు పాత ప్రాచీన సంప్రదాయ జానపద కళా చిత్రాలను కాపాడటం, ప్రచారం చేయటం, మరియు ప్రజలకు అవగాహన కల్పించడానికి, ‘శిల్పాభా’ పేరుతో ప్రటికృత్ & పాప్బాని ద్వారా ఏర్పాటు చేయబడిన ఇండియన్ హెరిటేజ్ ఆర్ట్ టూర్ ఇవాళ హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభమైంది. ఈ టూర్ తో భారతదేశపు 6వ శతాబ్దానికి చెందిన కళా సంప్రదాయాలకు మరింత ఆదరణ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఈ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన అతిథిగా తెలంగాణ ప్రముఖ విజువల్ […]

Continue Reading