హోరెత్తిన మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సిద్దిపేట ఇలాకలో మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారం హోరెత్తింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజైన శుక్రవారం రోజు సిద్ధిపేట నియోజకవర్గ కేంద్రంలో ప్రచారం చేపట్టారు. స్థానిక బ్లాక్ ఆఫీస్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ ఓల్డ్ బస్టాండ్, నర్సాపురం క్రాస్ రోడ్, లాల్ కమాన్, గాంధీ విగ్రహం, ఇందిరాగాంధీ విగ్రహం, రూరల్ పోలీస్ స్టేషన్ మీదుగా కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీస్ వరకు […]

Continue Reading

విశ్వేశ్వర్ రెడ్డి కి మద్దతుగా బిజెపి నాయకుల ప్రచారం

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : చేవెళ్ల పార్లమెంట్ బిజెపి అభ్యర్థి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి మద్దతుగా శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలో గల మియాపూర్ డివిజన్ మక్త విలేజ్ లో బిజెపి నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని , బీజేపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మల్లేష్, […]

Continue Reading

మే 6న ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ఈద్ మిలాప్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : వచ్చే నెల 6న పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గస్థాయి ఈద్ మిలాప్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం పటాన్చెరులో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని ముస్లిం మత పెద్దలు, బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ విభాగం నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని కొన్ని […]

Continue Reading

సాయిబాబా ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గంలో గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపు కొరకు ఇంటింటి ప్రచారం పాదయాత్రగా నిర్వహించారు. బీసీ వ్యక్తి గా, బిఆరెస్ పార్టీ చేసిన సేవలు గుర్తించి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ అధ్యక్షులు చెన్నం రాజు, వార్డ్ మెంబర్లు జంగయ్య, సతీష్ ముదిరాజ్, నరేష్, అంజమ్మ ఏరియా కమిటీ మెంబర్లు […]

Continue Reading

సుమధుర నిర్మాణం సంస్థ పై జరిమానా

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ వ్యర్థ సామాగ్రి, సిమెంట్ కాంక్రీట్ ను శేరిలింగంపల్లి సర్కిల్ 20 పరిధిలో గల నానక్ రామ్‌గూడ లోని లోధా బస్తీ వద్ద రోడ్డుపై కాంక్రీట్ డంపింగ్ వేసిన కారణంగా సుమధుర నిర్మాణంపై 25వేలు జరిమానా విధించినట్లు జి హెచ్ ఎం సి సూపరిండెంట్ జే. లెనిన్ బాబు తెలిపారు. డిప్యూటీ కమిషనర్ రజనీకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ ఎస్ జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిమానా విధించారు

Continue Reading

నియోజకవర్గ పాస్టర్ల సమావేశాన్ని జయప్రదం చేయండి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : బిఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్ సభ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా మే 4న పటాన్చెరులో నిర్వహించ తలపెట్టిన నియోజకవర్గ స్థాయి చర్చి పాస్టర్ల సమావేశాన్ని జయప్రదం చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం పటాన్చెరులో నియోజకవర్గ ముఖ్య చర్చి పాస్టర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటులో తెలంగాణ వాదం బలంగా వినిపించాలంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ పార్టీ […]

Continue Reading

గీతం స్కాలర్ సముద్రాల రాజేంద్రప్రసాద్ కు పీహెచ్ డీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి సముద్రాల రాజేంద్రప్రసాద్ డాక్టరేటు అర్హత సాధించారు. ‘బేస్-మాడిఫెడ్ న్యూక్లియోసిడ్జ్ డెరివేటిన్స్ యొక్క కీమో/రెజియో-సెలెక్టివ్ సింథసిస్’ చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని రసాయన శాస్త్ర విభాగం ఆసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి. పూర్ణచంద్రరావు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ పరిశోధన ప్రాథమిక […]

Continue Reading