పెట్టుబడుదారుల కోసమే పనిచేస్తున్న మోడీ ప్రభుత్వం

– మత రాజకీయాలకు కేరాఫ్ మోడీ ప్రభుత్వం – బిజెపిని ఓడిస్తేనే కార్మికులకు భవిష్యత్తు రాజ్యాంగ విలువలు మరచి పాలన సాగిస్తున్న బీజేపీని ఇంటికి సాగనంపాలి -సిఐటియు సెమినార్ లో -సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పెట్టుబడిదారుల కోసమే మోడీ ప్రభుత్వం పని చేస్తుందని,రాజ్యాంగ విలువలు మరచి పాలన సాగిస్తున్న బీజేపీని ఇంటికి సాగనంపాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంగళవారం పటాన్ […]

Continue Reading

Ortus HVAC Engineering India Pvt ltd Proudly Unveils Its 1stHisense HVAC Experience Centre in India

HYDERABAD, Manavarthalu Hyderabad, 22nd April 2024 : Ortus HVAC, the esteemed channel partner of Hisense HVAC , gladlyannounced the unveiling of its First Experience Centre in India showcasing the latest in HVAC products from Hisense HVAC. The inauguration ceremony featuredon 22ndof April 2024, witnessed the presence of leading HVAC professionals from the industry and the […]

Continue Reading

పటాన్చెరులో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు

హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని శాంతి నగర్, చైతన్య నగర్, రాం మందిర్ రోడ్డు, గౌతం నగర్ తదితర కాలనీలతో పాటు మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో గల హనుమాన్ దేవాలయాల్లో నిర్వహించిన హనుమాన్ జయంతి ఉత్సవాల్లో ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భగవాన్ […]

Continue Reading

పరిశోధన కోసం అమెరికాకు గీతం ప్రొఫెసర్ డా. కటారి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : అమెరికా (న్యూయార్క్) లోని సైజెన్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ లో ఓ నెలన్నర రోజుల పాటు పరిశోధనలు చేపట్టేందుకు గాను హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ సైన్స్ లోని రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ పనిచేస్తున్న డాక్టర్ నరేష్ కుమార్ కటారి వెళ్లారు. ఈనెల 15 నుంచి మే 30వ తేదీ వరకు, 46 రోజుల పాటు ఆయన న్యూయార్క్ పరిశోధనలు చేపట్టనున్నట్టు స్కూల్ ఆఫ్ సెన్ట్స్ […]

Continue Reading