సీతారాముడి కళ్యాణం నిర్వహించిన మాజీ ఉపసర్పంచ్ శోభ కృష్ణారెడ్డి
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : శ్రీరామ నవమి పర్వదినం పురస్కరించుకొని పఠాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని ఇస్నాపూర్ గ్రామంలో మాజీ ఉపసర్పంచ్ శోభ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు విచ్చేసి సీతారాముల వారిని దర్శించుకుని తీర్థప్రసాదలను అందుకున్నారు. అనంతరం మాజీ ఉపసర్పంచ్ శోభ కృష్ణారెడ్డి.మాట్లాడుతూ సీతారాముడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ,గత ఆరు సంవత్సరాల నుండి సీతారాముల […]
Continue Reading