మెదక్ లో పార్టీకి పూర్వ వైభవం తీసుకుని వద్దాం_మంత్రి కొండా సురేఖ
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : మెదక్ పార్లమెంటు నుంచి పోటీలో ఉన్న బిజెపి, బిఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరూ కూడా దొంగలేనని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రివర్యులు, మెదక్ పార్లమెంట్ ఇన్చార్జ్ కొండా సురేఖ అన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులని ఎంపీ ఎన్నికలలో గెలిపించాల్సిన అవసరం ఉన్నదా? అని ప్రశ్నించారు. పటాన్చెరు పరిధి రామచంద్రపురం లోని శ్రీ కన్వెన్షన్ హాలులో బుధవారం ఎన్ఎస్ యు ఐ ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ ఎన్నిక సన్నాహక సమావేశం ఎన్ఎస్ యు […]
Continue Reading