దారి దోపిడి ముఠా అరెస్ట్
– మూడు సెల్ ఫోన్లు,రెండు తులాల బంగారం,10 వేల నగదు స్వాధీనం పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒంటరి మహిళలే టార్గెట్ చేస్తూ దారి దోపిడీకి పాల్పడుతున్న ఏడుగురు సభ్యులు ముఠాను పటాన్ చెరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు, పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి, క్రైమ్ ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల మేరకు మండలంలోని కిష్టారెడ్డిపేట, ఇంద్రేశం,రామేశ్వరం బండ శివారులో నివాసం ఉంటున్న ఏడుగురు […]
Continue Reading