పెద్దమ్మ తల్లి ఆశీస్సులు అందరి పై ఉండాలి:కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ 

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలం రాంపూర్ గ్రామంలో జరిగిన పెద్దమ్మ తల్లి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవానికి ఆయన హాజరయ్యారు. అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘనస్వాగతం పలికి సత్కరించి అమ్మ వారి తీర్థ ప్రసాదాలు అందచేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ […]

Continue Reading

ఆన్ లైన్ లో ప్రావిడెంట్ ఫండ్ సేవలు: కమిషనర్ విశాల్ అగర్వాల్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భవిష్య నిధి (ప్రావిడెంట్ ఫండ్ )కి సంబంధించిన ఏ సేవలైన నేరుగా ఆన్ లైన్ లోనే పొందవచ్చని, మొబైల్ మీట నొక్కితే చాలని, ప్రత్యేకించి పీఎఫ్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని పటాన్‌చెరు ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ విశాల్ అగర్వాల్ అన్నారు. ‘నిధి ఆప్కే నిఖత్ 2.0’ (ప్రజల వద్దనే సమస్యల పరిష్కారం) లో భాగంగా, మంగళవారం పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ తో పాటు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి […]

Continue Reading

ఖచ్చితమైన వాతావరణ అంచనాలకు సమిష్టి కృషి అవసరం

_గీతం ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ తల్లాప్రగడ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఖచ్చితమైన వాతావరణ అంచనాలకు అన్ని విభాగాల నుంచి సమిష్టి కృషి అవసరమని అమెరికాలోని పర్యావరణ మోడలింగ్ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ తల్లాప్రగడ స్పష్టీకరించారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘వాతావరణం, వాతావరణం యొక్క సంఖ్యాపరమైన అందనాలో పురోగతి: సవాళ్లు-అవకాశాలు’ అనే అంశంపై సోమవారం నిర్వహించిన అతిథ్య ఉపన్యాసంలో ఆయన […]

Continue Reading

పెన్నార్ పరిశ్రమంలో సిఐటియు నే గెలిపించండి_ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్

– మెరుగైన వేతన ఒప్పందం సిఇటియు కే సాధ్యం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కార్మికుల కష్టసుఖాల్లో వెన్నంటు ఉండే సిఐటియునే గెలిపించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్ పెన్నార్ కార్మికులకు పిలుపునిచ్చారు.పటాన్ చెరు పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో ఆదివారం రాత్రి జరిగిన పెన్నార్ పరిశ్రమ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇస్నాపూర్ ఎంపీటీసీ సభ్యులు గడ్డం శ్రీశైలం లు పాల్గొని మాట్లాడారు. […]

Continue Reading