బచ్చు గూడెంలో 50 లక్షల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : దశాబ్ది కాలంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి తార్కానంగా తీర్చిదిద్దామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండల పరిధిలోని బచ్చుగూడెం గ్రామంలో 50 లక్షల రూపాయలతో చేపట్టిన అంతర్గత మురుగు నీటి కాలువలు, వీధి దీపాలు, హైమాస్ట్ లైట్లను సోమవారం సాయంత్రం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని మేజర్ గ్రామపంచాయతీ లతో పాటు నూతన గ్రామపంచాయతీలను సైతం అభివృద్ధి పథంలో తీసుకుని […]

Continue Reading

అక్రమ నిర్మాణం పై చర్యలు తీసుకోవాలని పిర్యాదు

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : చందానగర్ సర్కిల్ పరిధిలోని మియాపూర్ సర్వే నెంబర్ 41 లోని ప్లాట్ నెంబర్ 59 ఏ, లోని 100 గజాలలో 6 అంతస్థుల అక్రమ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుందని, ఇది నగరంలోని నడిబొడ్డిన అత్యంత రద్దీ ప్రాంతoలో ఉందని, ఈ అక్రమ నిర్మాణం పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మియాపూర్ డివిజన్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ముద్దంగుల తిరుపతి టౌన్ ప్లానింగ్ అధికారులకు పిర్యాదు చేశారు. పరిమితులకు […]

Continue Reading

నైపుణ్యం ఉంటే గరిష్ఠ వేతనంతో ఉద్యోగం పొందొచ్చు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ఆకర్షణీయమైన ప్యాకేజీలతో నుంచి ఉద్యోగాలను పొందాలంటే అందుకు అవసరమైన నెఫుణ్యాలను అలవరచుకోవడం అవశ్యమని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్. సీతారామయ్య స్పష్టీకరించారు. గీతం కెరీర్ గైడెన్స్ సెంటర్ (జీసీజీసీ) ఆధ్వర్యంలో ‘స్కిల్ బిల్డింగ్ అండ్ కెరీర్ ఫుల్ఫిల్మెంట్’ అనే అంశంపై సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆరో సెమిస్టర్లో ఉన్న విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని, అన్ని […]

Continue Reading